land Titling Act : ల్యాంట్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ విష ప్రచారం.. అసలు నిజం ఇదే..!

Advertisement
Advertisement

land Titling Act : ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల సమరంలో దాని చుట్టూనే అన్ని పార్టీలు ప్రచారాలు అల్లుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా టీడీపీ, దాని అనుకూల మీడియా మొత్తం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో జగన్ పేదల భూములు అన్నీ తీసేసుకుంటాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు భూమికి అంతిమ యజమాని ఎవరు అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు. దానికి రూపకల్పన చేసేందుకే దీన్ని తెచ్చారు.

Advertisement

land Titling Act : అప్పటి నుంచే ప్రయత్నాలు..

ఈ దేశంలో భూ యాజమాన్య చట్టం తీసుకురావాలని 1989 నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇన్నేళ్లకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేసింది. ఇక 2024 డిసెంబర్ నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డెడ్ లైన్ పెట్టి మరీ కేంద్రం అతి పెద్ద భూ సంస్కరణలను తెచ్చింది. దీని ప్రకారం భూమి మీద అంతిమ హక్కులు యజమానికే కల్పించబోతున్నారు. దీని వల్ల భూమి మీద పూర్తి హక్కులు ఉండటమే కాకుండా అమ్మకాలు, కొనుగోలుకు ఈజీగా ఉంటుంది. ఏపీలో దీన్ని పూర్తిగా అమలు చేయడానికి మరో రెండేళ్లు పడుతుంది. అయితే ఇంత మంచి చట్టాన్ని ఇప్పుడు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, టీడీపీ అనుకూల మీడియా అధిపతి సైతం ఈ చట్టం ఎంతో మంచిది, దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ మీద బద్నాం మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

land Titling Act : ల్యాంట్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ విష ప్రచారం.. అసలు నిజం ఇదే..!

టీడీపీ కూటమి ఎన్నికల వేళ కేవలం రాజకీయ లబ్ది కోసం విష ప్రచారం చేస్తోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ చట్టం ఎంతో మంచిదని ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న మేథావులు చెబుతున్నారు. అంటే ఒక భూమి మీద ఆ యజమానికి పూర్తి హక్కులు కల్పిస్తున్నప్పుడు జగన్ ఎలా భూములు లాక్కుంటాడు.. ఇంత మంచి చట్టాన్ని తెచ్చి భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నప్పుడు అసలు హక్కులు లేకుండా పోతాయని చెప్పడంలో ఎంత నిజం ఉందో ఆలోచించాలని కోరుతున్నారు వైసీపీ నేతలు.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.