YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం వేళ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

Advertisement
Advertisement

YS Jagan Mohan Reddy : కొత్త సంవత్సరం నాడు నాయకులకు రాజకీయంగా ముందుకు వెళ్లాలని ఉంటుంది. చాలామంది కూడా ఏదైనా పాజిటివ్ కోరుకుంటారు.అయితే ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి రాజకీయ శత్రువులు పెరిగిపోతున్నారు.కొత్త సంవత్సరం మొదటి రోజు పెన్షన్ల పెంపు చేస్తూ వాటి పంపిణీ చేస్తూ కొన్ని రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ జగన్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. తన సొంత చెల్లెలు వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఖరారు అయిపోయింది. అధికారికంగా అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. మూడో తారీకు ఈ అనౌన్స్మెంట్ రాబోతుంది. వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టబోతుంది. ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డికి నెగిటివిటీ అవుతుంది.

Advertisement

ఎందుకంటే ఏపీలో ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వైసీపీ పార్టీ లోకి వచ్చేసింది. వైసీపీ పార్టీని ప్రత్యామ్నాయంగా తీసుకుంది. ఎప్పుడైతే ఆంధ్ర, తెలంగాణను విడదీసిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా చనిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో క్యాడర్ ఎంత ఎటు వెళ్లాలి అనుకుంటున్న టైంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో క్యాడర్ మొత్తం అతడి వైపు నిలబడింది. అయితే ఇప్పుడు ఐదేళ్లుగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు వై.యస్.షర్మిల కు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతారా లేక వచ్చే ఎన్నికల్లో నిలబడతారా, 100 రోజు ఎలక్షన్స్ గ్యాప్ లోనే వై.యస్.షర్మిల ఏపీలోకి అడుగు పెడతారా అనేది తెలియదు కానీ కచ్చితంగా వై.యస్.షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండి పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని,

Advertisement

షర్మిల కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి కచ్చితంగా కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ అవుతుంది. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడితే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి కచ్చితంగా ఇది బాడ్ న్యూస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలకు వంద రోజులు సమయం మాత్రమే ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేదానిపై ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్ సీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వలన చాలావరకు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం సంక్షేమ పథకాలతో దగ్గరైన వై.యస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.