YS Sharmila : బిగ్ బ్రేకింగ్‌.. కాంగ్రెస్ లోకి వైయస్ షర్మిల .. ఎక్క‌డ వాడుకుంటుందో అధిష్టానం.. ఏపీనా.. తెలంగాణ‌నా..?

Advertisement
Advertisement

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో మరో వంద రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. దీంతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వార్త సంచలనంగా మారింది. వైయస్సార్ సీపి చీఫ్, సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారని రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి పెట్టింది.

Advertisement

గతంలో పాలించిన రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురు వై.యస్.షర్మిల కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తుంది. షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వై.ఎస్ పై ఉన్న సానుభూతి అభిమానం కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచన చేస్తుంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా డిక్లేర్ చేస్తూ ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే వై.యస్.షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈనెల నాలుగవ తేదీన వైయస్ షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం అదే రోజు వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి

Advertisement

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు మరో 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ కాంగ్రెస్లోని ఓవర్గం షర్మిల ఎంట్రీ ని అడ్డుకోవడంతో ఆవిలీనం ఆగిపోయింది. అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండడంతో హై కమాండ్ అక్కడ షర్మిలను వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తుంది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.