తిరుమల : జిఎస్టీ ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిఎస్టి సరైన సమయానికి చెల్లిస్తున్న వారికి సన్మానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే టిటిడికి కేంద్రం నుంచి ప్రశంసా పత్రం లభించింది.
దేశంలో 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టిటిడి జరిపిన లావాదేవీలకు గానూ ఈ ప్రశంసా పత్రం అందిచారు. ఈ నాలుగేళ్లలో 1.3 కోట్ల సంస్థలు జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోగా 54,439 సంస్థలు సరైన సమయానికి కచ్చితంగా చెల్లిస్తున్నాయని కేంద్రం తెలిపింది.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.