టిటిడిపై కేంద్రం ప్ర‌శంస‌ల జ‌ళ్లు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

టిటిడిపై కేంద్రం ప్ర‌శంస‌ల జ‌ళ్లు…

తిరుమ‌ల : జిఎస్టీ ప్ర‌వేశ‌పెట్టి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా జిఎస్టి స‌రైన స‌మయానికి చెల్లిస్తున్న వారికి స‌న్మానం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే టిటిడికి కేంద్రం నుంచి ప్ర‌శంసా ప‌త్రం ల‌భించింది. దేశంలో 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్టి రిజిస్ట్రేష‌న్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టిటిడి జ‌రిపిన లావాదేవీల‌కు గానూ ఈ ప్ర‌శంసా ప‌త్రం అందిచారు. ఈ నాలుగేళ్ల‌లో 1.3 కోట్ల సంస్థ‌లు జిఎస్టి రిజిస్ట్రేష‌న్ చేసుకోగా 54,439 సంస్థ‌లు స‌రైన స‌మయానికి […]

 Authored By saidulu | The Telugu News | Updated on :2 August 2021,12:29 pm

తిరుమ‌ల : జిఎస్టీ ప్ర‌వేశ‌పెట్టి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా జిఎస్టి స‌రైన స‌మయానికి చెల్లిస్తున్న వారికి స‌న్మానం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే టిటిడికి కేంద్రం నుంచి ప్ర‌శంసా ప‌త్రం ల‌భించింది.

Center praises TTD

Center praises TTD

దేశంలో 11 రాష్ట్రాల్లో టిటిడి జిఎస్టి రిజిస్ట్రేష‌న్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టిటిడి జ‌రిపిన లావాదేవీల‌కు గానూ ఈ ప్ర‌శంసా ప‌త్రం అందిచారు. ఈ నాలుగేళ్ల‌లో 1.3 కోట్ల సంస్థ‌లు జిఎస్టి రిజిస్ట్రేష‌న్ చేసుకోగా 54,439 సంస్థ‌లు స‌రైన స‌మయానికి క‌చ్చితంగా చెల్లిస్తున్నాయ‌ని కేంద్రం తెలిపింది.

saidulu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది