Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు... సమయం మరియు తేదీలు ఎప్పుడు...?
Maha Shivaratri 2025 Date : ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date నే హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ పండుగను మన హిందువులు, భక్తిశ్రద్ధలతో, జాగారాలతో కటిక ఉపవాసాలతో ఆ శివుని మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date నాడు ఆరాధిస్తారు. ఈ మహాశివరాత్రి పండుగను ఆ శివయ్యకే అంకితం చేశారు. శివయ్య ఆధ్యాత్మిక శక్తికి ప్రతిక. ఆ రోజున భక్తులందరూ కూడా శివున్ని ప్రత్యేకంగా పూజించి ఆయన కృపకు ఆధ్యాత్మిక శక్తికి పాత్రులవుతారు. అయితే ఈ 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 నాడా..లేదా 27 అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అయితే మహాశివరాత్రి ఏ తారీఖున జరుపుకుంటున్నారు తెలుసుకుందాం….
హిందూ ధర్మంలో శైవ సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date రోజున శివుడు తన దివ్య నృత్యాన్ని చేశారని నమ్ముతారు. ఈ నృత్యం, సృష్టి, సంరక్షణ వినాశనాన్ని సూచిస్తుంది. కొంతమంది చెప్పే పురాణాల ప్రకారం శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న మహాపరమదినం అని చెబుతారు. రోజు భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఉపవాసం చేస్తారు. మహాశివుని ఆశీస్సులు పొందేందుకు రాత్రంతా జాగారంగా మేలుకొని శివా నామ స్మరణ చేస్తారు. రోజున భక్తులందరూ కూడా ఆలయాలకు వెళ్లి శివున్ని అభిషేకించి శివ దర్శనం చేసుకుంటారు. అయితే 2025లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలో క్లిష్టపక్షంలో చతుర్దశి తిధి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. నిషిత కాల పూజ అంటే అర్థరాత్రి పూజ ఫిబ్రవరి 27న12:09 am నుండి12:59 am వరకు జరుగుతుంది. రోజు అర్ధరాత్రి నిషిత కాల పూజ జరుపుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు.
Maha Shivaratri 2025 Date : 2025 వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు… సమయం మరియు తేదీలు ఎప్పుడు…?
అయితే మహాశివరాత్రి నాడు భక్తులు శివాలయానికి వెళ్లి శివలింగమునకు పాలు, తేనె, గంధం, బిలువ పత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. పంచామృతులతో అభిషేక ప్రియునికి అభిషేకం చేస్తారు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆ రోజు అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ శివుని యొక్క సేవ చేస్తే మనకు దోషాలు అన్ని తొలగిపోతాయి అని నమ్ముతారు. శాంతి కలుగుతుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. శివుడి ఊరేగింపులు,హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. రోజంతా జాగారం ఉండి భజనలు,కీర్తనలు చేస్తారు.
ఆ మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా ఉపవాస దీక్షను పాటిస్తారు. పండ్లు పాలు తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా ఉదయము ఉపవాస విరమణ చేస్తారు. ఈ పండుగ రోజున ఉపవాస దీక్షలు పాటిస్తే శివ భక్తులకు ఎంతో శక్తి లభిస్తుంది. చేసిన కర్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శివ అనుగ్రహం లభిస్తుంది. భక్తి విశ్వాసంతో శివుని సేవిస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది.అని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఆ మహాశివరాత్రి రోజున మనసును శుభ్రంగా ఉంచుకొని భగవంతునిపై జ్ఞానం పెట్టి ఎంతో మంగళకరంగా ఆయనను పూజించాలి. అభిషేకించి ఉపవాస దీక్షలతో జాగారాలు చేస్తే ఆయన కృపకు మీరు పాత్రులు అవుతారు. ఆయన దీవెన మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.