Bad news for super star Mahesh Babu fans
Mahesh Babu : త్రివిక్రమ్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి , షెడ్యూల్ పూర్తి కాగా 2 వ షెడ్యూల్ ప్రారంభ దశలో ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో ఇక ఈ సినిమా రెండవ షెడ్యూల్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కి మ్యూజిక్ సెట్టింగ్స్ కి సంబంధించిన సెట్టింగ్స్ ని
ముంబైలో మొదలుపెట్టడం జరిగిందట. ఇటీవల తమన్ మరియు త్రివిక్రమ్ ముంబైలో సూపర్ స్టార్ మహేష్ ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ గురించి చర్చించడం జరిగిందట. ఈ క్రమంలో వీరందరూ కలిసి డిన్నర్ కూడా చేస్తూ మాట్లాడుతున్నారట. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ భయపడిపోతున్నారు. వీటిలో వారందరితో పాటు మోహర్ రమేష్ కూడా ఉన్నాడు. దీంతో అభిమానులు మోహర్ రమేష్ తో సినిమా చేస్తున్నాడా అంటూ ఆలోచనలో పడ్డారు.
Bad news for super star Mahesh Babu fans
అయితే దీనికి సంబంధించిన వార్తలు అయితే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఏం రాలేదు అనే చెప్పాలి. దీంతో ఇప్పుడు మోహర్ రమేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే కన్ఫ్యూజన్లో మహేష్ అభిమానులు ఉన్నారు. అయితే మోహర్ రమేష్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ కు ఏ కష్టం వచ్చినా ముందు తానే ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ ఇంట్లో వరుసగా జరిగిన సంఘటనలో సూపర్ స్టార్ కు ఈయన తోడుగా నిలబడ్డాడు. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు కాబట్టే డిన్నర్ లో కలిసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.