Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబుతో ‘ భరత్ అనే నేను ‘ సినిమాలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘ వినయ విధేయ రామ ‘ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లోనే అత్యంత ధనవంతులు చేసుకునే చోట వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీళ్ళ పెళ్లి టైంలోని బాలీవుడ్ క్రిటిక్ కియార అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ముందు ప్రెగ్నెన్సీ తర్వాత పెళ్లి అంటూ వెటకారంగా స్పందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అదే న్యూస్ నిజమైనట్లు తెలుస్తుంది. కియారా అద్వానీ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు కియారా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ నిజమే అని జనాలు భావిస్తున్నారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో బిగ్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్ గుడ్ న్యూస్ అని చెప్పింది. దీంతో కోయిరాలా నిజంగా తల్లి కాబోతుందని జనాలు ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్లో స్టార్ హీరో అయినటువంటి సిద్ధార్థ మల్హోత్రాన్ని కియారా ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళింది. దీంతో బంధువుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి కాకముందే ఒకటవ్వడం వలన, అందుకే ఆమె ప్రెగ్నెన్సీ అయిందని, అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య రణబీర్ కపూర్, అలియా భట్ కూడా పెళ్లయిన ఒక నెలకి ప్రెగ్నెంట్ అని షాక్ ఇచ్చారు. ఇలా బాలీవుడ్లో ఒక్కో జంట పెళ్లి కాకముందే తప్పులు చేస్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.