Samantha : టాలీవుడ్,TollyWood, స్టార్ హీరోయిన్ అయినా సమంత,Samantha, గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నటనతో తెలుగు సినీ పరిశ్రమ,Telugu film industry,లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సమంత మొదటిగా అక్కినేని నాగ చైతన్య, Akkineni Naga Chaitanya, హీరోగా నటించిన ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ సినిమా,Super hit movie,లలో నటించే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సమంత సోషల్ మీడియా,Social media,లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా,Social media, వేదికగా పంచుకుంటుంది. అయితే రీసెంట్ గా సామ్ తనకి మయోసిటీస్ అనే వ్యాధి
ఉందని సోషల్ మీడియా,Social media, వేదికగా షేర్ చేసింది. అయితే సమంత అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోరుకుంటుందట. అయితే నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha ,పై ఎన్నో వార్తలు వచ్చాయ. వీరిద్దరికి విడాకులు అవడానికి సమంతనే కారణమని విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha చైతన్య,Naga Chaitanya, దగ్గర నుండి 250 కోట్లు భరణంగా తీసుకుందని వార్తలు వచ్చాయి. అలాగే విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక తాను భరణం తీసుకుంది అని వస్తున్న వార్తలపై సమంత,Samantha, ఒక షోలో మాట్లాడుతూ ఎవరైనా అధికారులు నా ఇంటికి వచ్చి నేను చైతన్య దగ్గర నుండి ఎలాంటి భరణం తీసుకోలేదని ప్రూవ్ చేస్తే బాగుండు అని అన్నారు.
ఆమె అలా అంది అంటే అవి అంత ఫేక్ వార్తలు అర్థమవుతుంది. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే సమంత మాయేసిటీస్ అనే వ్యాధికి గురైందని ఆ వ్యాధికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక ఈ విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు యశోద చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పబ్లిసిటీ కోసం సమంత ఇలా ఫేక్ న్యూస్ లు ఇస్తున్నారంటూ వార్తలు రాశారు. ఆమె ఆరోగ్యం గురించి స్వయంగా చెప్పినా కూడా ఫేక్ న్యూస్ లు రాయడం మాత్రం ఆగలేదు.
అయితే సమంత ఇప్పుడు చికిత్స తీసుకుంటూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సమంత తన వ్యాధి చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పలు బాలీవుడ్ ప్రాజెక్టులో నుండి సమంతాను తొలగిస్తున్నట్లుగా అలాగే సమంత ఇకపై సినిమాలు చేయరు అని ఫేక్ న్యూస్ లు వచ్చాయి. ఇక ఈ న్యూస్ లకి సమంత మేనేజర్ స్పందిస్తూ అవన్నీ నిజం కాదని వెల్లడించారు. సమంత తన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని ఇలాంటి ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేయొద్దంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.