
Dont write fake news about Samantha Naga Chaitanya serious warning
Samantha : టాలీవుడ్,TollyWood, స్టార్ హీరోయిన్ అయినా సమంత,Samantha, గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నటనతో తెలుగు సినీ పరిశ్రమ,Telugu film industry,లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సమంత మొదటిగా అక్కినేని నాగ చైతన్య, Akkineni Naga Chaitanya, హీరోగా నటించిన ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత అతి కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ సినిమా,Super hit movie,లలో నటించే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సమంత సోషల్ మీడియా,Social media,లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా,Social media, వేదికగా పంచుకుంటుంది. అయితే రీసెంట్ గా సామ్ తనకి మయోసిటీస్ అనే వ్యాధి
ఉందని సోషల్ మీడియా,Social media, వేదికగా షేర్ చేసింది. అయితే సమంత అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లి ఇప్పుడిప్పుడే కోరుకుంటుందట. అయితే నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha ,పై ఎన్నో వార్తలు వచ్చాయ. వీరిద్దరికి విడాకులు అవడానికి సమంతనే కారణమని విడాకులు తీసుకున్న తర్వాత సమంత,Samantha చైతన్య,Naga Chaitanya, దగ్గర నుండి 250 కోట్లు భరణంగా తీసుకుందని వార్తలు వచ్చాయి. అలాగే విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇక తాను భరణం తీసుకుంది అని వస్తున్న వార్తలపై సమంత,Samantha, ఒక షోలో మాట్లాడుతూ ఎవరైనా అధికారులు నా ఇంటికి వచ్చి నేను చైతన్య దగ్గర నుండి ఎలాంటి భరణం తీసుకోలేదని ప్రూవ్ చేస్తే బాగుండు అని అన్నారు.
Dont write fake news about Samantha Naga Chaitanya serious warning
ఆమె అలా అంది అంటే అవి అంత ఫేక్ వార్తలు అర్థమవుతుంది. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే సమంత మాయేసిటీస్ అనే వ్యాధికి గురైందని ఆ వ్యాధికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక ఈ విషయంపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు యశోద చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పబ్లిసిటీ కోసం సమంత ఇలా ఫేక్ న్యూస్ లు ఇస్తున్నారంటూ వార్తలు రాశారు. ఆమె ఆరోగ్యం గురించి స్వయంగా చెప్పినా కూడా ఫేక్ న్యూస్ లు రాయడం మాత్రం ఆగలేదు.
అయితే సమంత ఇప్పుడు చికిత్స తీసుకుంటూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సమంత తన వ్యాధి చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో పలు బాలీవుడ్ ప్రాజెక్టులో నుండి సమంతాను తొలగిస్తున్నట్లుగా అలాగే సమంత ఇకపై సినిమాలు చేయరు అని ఫేక్ న్యూస్ లు వచ్చాయి. ఇక ఈ న్యూస్ లకి సమంత మేనేజర్ స్పందిస్తూ అవన్నీ నిజం కాదని వెల్లడించారు. సమంత తన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారని ఇలాంటి ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేయొద్దంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.…
LPG Crisis : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్లో కూడా…
Viral news : మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో ఒక్క రాత్రిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు…
Hyderabad : హైదరాబాద్లోని వృత్తిదారుల భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో…
Gold and Silver Rate Today on March 12 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు,…
Karthika Deepam 2 March 12th 2026 Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీక దీపం 2' సీరియల్…
Guava Vs Banana : మన శరీరానికి పండ్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. ముఖ్యంగా రాత్రంతా ఆహారం తీసుకోకుండా…
Bottle Gourd Juice : మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ముఖ్యమైనది. దీనిని చాలాచోట్ల ఆనపకాయ అని…
Trisha Vijay : తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా వెలుగు వెలుగుతున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ…
This website uses cookies.