Sushant Singh Rajput : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ అందరికీ సుపరిచితుడే. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 2020లో తన అపార్ట్మెంట్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ ఘటన అప్పట్లో అందరికీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది. దేశ ప్రధాని మోడీ సైతం సుశాంత్ సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అతడు ఎందుకు మరణించాడు అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఈ కేసుకు సంబంధించి విచారణ చాలా మలుపులు తిరుగుతూ ఉంది. ఈ కేసులో డ్రగ్స్ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుశాంత్ సింగ్ కేసుకు సంబంధించి సరికొత్త వార్త బయటపడింది.
మేటర్ లోకి వెళ్తే సుశాంతి సింగ్ మరణం పై ఆసుపత్రి సిబ్బంది అది కూడా పోస్టుమార్టం చేసిన టీం లో ఉన్న వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం చేసిన కూపర్ హాస్పిటల్ కి చెందిన రూప కుమార్ షా మాట్లాడుతూ సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య చేశారని ఆరోపించారు. సుశాంత్ మృతదేహం దొరికినప్పుడు అతని శరీరంపై గాయాలు ఉన్నాయని… అతని శరీరం కొట్టబడి ఉందని రూప్ కుమార్ తెలిపారు. సుశాంత్ చనిపోయిన రోజు ఆసుపత్రికి ఐదు డెడ్ బాడీలు రావటం జరిగాయి. అందులో ఒకటి విఐపి ది అని చెప్పారు. అమృతదేహాన్ని చూస్తే చూసే అంత డెడ్ బాడీ. ఈ క్రమంలో పోస్టుమార్టం చేయడానికి తీసుకెళ్తున్న సమయంలో అతని ఒంటిపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని చెప్పవచ్చారు.
సుశాంత్ మెడపై కూడా గాయాలు ఉన్నాయని..అన్నారు. అయితే పోస్టుమార్టం రికార్డు చేయాలి. కానీ హాస్పిటల్ సిబ్బంది అవసరం లేదని కేవలం ఫోటోలు తీస్తే చాలని అన్నారు. మేం పై అధికారులు చెప్పినట్లే చేశాం. అయితే సుశాంత్ మృతదేహం చూసినప్పుడు కచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు. హత్య అని తనకు అనుమానం వచ్చిందని రూప కుమార్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తే… వీడియో అవసరం లేదు చెప్పినట్లు పని చేయమని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు డెడ్ బాడీ అప్పగించాలని.. రాత్రి సమయంలో సుశాంత్ పోస్టుమార్టం చేయడం జరిగింది. దీంతో రూప కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.