Nagarjuna mistake Samantha Naga Chaitanya life spoil
Samantha : తెలుగు పరిశ్రమలో అందమైన జంటలలో సమంత నాగచైతన్యలు ఒకరు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా టైంలో ఇద్దరు ప్రేమలో పడి కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోయిన తర్వాత వీరికి సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ వల్లనే ఇద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్త కాకుండా సమంతపై చాలా పుకార్లు వచ్చాయి.
Nagarjuna mistake Samantha Naga Chaitanya life spoil
అలాగే సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని , అది తెలిసిన నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఇప్పటిదాకా సమంత నాగచైతన్యపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం నాగార్జున చేసిన తప్పు వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుండి నాగార్జున దేవుళ్లను , జాతకాలని పెద్దగా పట్టించుకోడు. పెళ్లి సమయంలో నాగచైతన్య సమంత జాతకాలను పరిశీలించిన పండితుడు అక్టోబర్ 6 2017 న పెళ్లి చేయొద్దని చెప్పాడు.
అయితే నాగార్జున అవేమి పట్టించుకోకుండా అదేరోజు వారి పెళ్లిని చేశారు. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం ముఖ్యమని. వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటే ఎవరు ఏమి చేయలేరని చెప్పాడంట నాగార్జున. కానీ మొదట పండితులు చెప్పిన విధంగానే వారిద్దరి జాతకాలు కలవలేదు. ఆ తర్వాత అనేక సమస్యలు రావటం వలన విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ఒకవేళ నాగార్జున పండితులు చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు సమంత నాగచైతన్య కలిసి ఉండే వారే అని అంటున్నారు. ఈ వార్త విన్న సమంత చైతన్య అభిమానులు నాగార్జున పై మండిపడుతున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.