Samantha : తెలుగు పరిశ్రమలో అందమైన జంటలలో సమంత నాగచైతన్యలు ఒకరు. ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా టైంలో ఇద్దరు ప్రేమలో పడి కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఇద్దరూ విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోయిన తర్వాత వీరికి సంబంధించిన రకరకాల వార్తలు వచ్చాయి. సమంతకి అక్కినేని ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ వల్లనే ఇద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్త కాకుండా సమంతపై చాలా పుకార్లు వచ్చాయి.
అలాగే సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని , అది తెలిసిన నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఇప్పటిదాకా సమంత నాగచైతన్యపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం నాగార్జున చేసిన తప్పు వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుండి నాగార్జున దేవుళ్లను , జాతకాలని పెద్దగా పట్టించుకోడు. పెళ్లి సమయంలో నాగచైతన్య సమంత జాతకాలను పరిశీలించిన పండితుడు అక్టోబర్ 6 2017 న పెళ్లి చేయొద్దని చెప్పాడు.
అయితే నాగార్జున అవేమి పట్టించుకోకుండా అదేరోజు వారి పెళ్లిని చేశారు. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం ముఖ్యమని. వారిద్దరి మధ్య మంచి బంధం ఉంటే ఎవరు ఏమి చేయలేరని చెప్పాడంట నాగార్జున. కానీ మొదట పండితులు చెప్పిన విధంగానే వారిద్దరి జాతకాలు కలవలేదు. ఆ తర్వాత అనేక సమస్యలు రావటం వలన విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ఒకవేళ నాగార్జున పండితులు చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు సమంత నాగచైతన్య కలిసి ఉండే వారే అని అంటున్నారు. ఈ వార్త విన్న సమంత చైతన్య అభిమానులు నాగార్జున పై మండిపడుతున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.