
పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కోసం ఎంత మంది క్యూలో ఉంటారో లెక్క చెప్పలేము. పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి జంటగా నటించిన శృతిహాసన్ లాంటి వాళ్ళు ఐరెన్ అన్న ముద్ర తొలగించుకొని స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. అంతేకాదు వకీల్ సాబ్ లో శృతిహాసన్ మూడవ సారి పవన్ కళ్యాణ్ తో నటిస్తోంది. చాలామంది హీరోయిన్స్ కి స్టార్ డం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ నటించడానికి వెనకడడు.
కాగా ప్రస్తుతం వకీల్ సాబ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నపవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరో గా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.
కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా సాయి పల్లవి, రానా కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటించబోతుందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది తెలుస్తోంది. ఇది నిజమా కాదా అన్నది తెలియనప్పటికి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సాయి పల్లవి ఈ సినిమాలో వారం నుండి పది రోజులు నటించేందుకు రెగ్యులర్ సినిమా కి అడిగినట్టుగానే రెండు కోట్లు రెమ్యూనరేషన్ చెప్పినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కి జంటగా అది కూడా అతి తక్కువ రోజులు అయినా సరే సాయి పల్లవి మాత్రం రెమ్యూనరేష విషయంలో కాంప్రమైజ్ కావడం లేదన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి అఫీషియల్ గా ఈ విషయం వెల్లడైతేనే నమ్మడానికి వీల్లేదు.
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Andhpra pradesh రాజకీయాల్లో ఒక పెను తుపానును…
State Bank of India : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
Holi Holidays : వసంతకాల రాగానికి సంకేతం ఇచ్చే రంగుల పండుగ హోలీ 2026లో మరోసారి రమ్యంగా జరగనుంది. విద్యార్థులు,…
This website uses cookies.