Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :13 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా నిర్మాత‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా స‌మంత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఊ అంటావా పాటను మీరు ఏదైనా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు చేశారా? అని అడ‌గ‌గా, ఇది తనకు ఓ ఛాలెంజ్ అని, తనను తాను ఛాలెంజ్ చేసుకోవడానికే ఈ పాట చేశానని చెప్పింది. ఇలాంటి పాట చేయలేదు కాబట్టి, ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజ్‌గా అనిపించింది.

Samantha చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha : చుట్టూ 500 మంది ఉండ‌డంతో భ‌యంతో వణికిపోయిన స‌మంత‌

Samantha భ‌య‌ప‌డింది..

ఈ పాట వెనక వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు అని సమంత స్పష్టం చేసింది. నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ పాట చేయొద్దని చెప్పారు. కానీ నాకు లిరిక్స్ చాలా నచ్చాయి. అంతేకాదు, ఇంతకముందు ఇలాంటి అవకాశం రాలేదు కాబట్టి, ఎలా అయినా చేయాలనే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది సమంత. ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది.

మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. ఇలాంటి సాంగ్ లో కనిపించడం తనకు ఓ కొత్త అనుభవమని, కానీ అది ఒకసారి చేయాలనుకున్న ఛాలెంజ్ మాత్రమేనని ఆమె చెప్పడం విశేషం.
ఇకపోతే ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్‌లో తనచుట్టూ దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది. మొదటి షాట్ తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది. స‌మంత “ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్” అనే సొంత బ్యానర్‌ను స్థాపించి, తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది