Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి అందరికీ విదితమే. కాగా, వారిరువురు విడిపోవద్దని, కలిసే ఉండాలని సెలబ్రిటీలతో పాటు చాలా మంది అక్కినేని వారి అభిమానులు అనుకున్నారు. కానీ, వారి ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయిపోయాయి. వారిరువురు అఫీషియల్గా డైవోర్స్ తీసుకున్నారు. ఈ సంగుతులు అలా ఉంచితే.. నాగచైతన్య, సమంతలను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిపినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.నాగచైతన్య, సమంత ఇద్దరూ వైవాహిక బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్గా కలిసే ఉంటామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే వారిరువురు మళ్లీ కలిసే అవకాశాలుంటాయా అని కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిపారు. ఈ సంగతులు పక్కనబెడితే.. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కార్యక్రమంలో వీరిరువురిని ఒకే వేదికపై కలిపినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో ప్రభాస్, నాగచైతన్య, సమంత ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ బిజీలో ఉన్నాడని ఈ సందర్భంగా పలువురు అభిమానులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ సమంత, నాగచైతన్యలను ఎందుకు కలిపాడని పలువురు ప్రభాస్ అభిమానులు అడుగుతున్నారు. మొత్తంగా ఆ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వార్త తెగ చక్కర్లు కొట్టేస్తున్నది. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. యాక్షన్ చిత్రం ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇది. కాగా, ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. పీరియాడిక్ ఫిల్మ్గా వస్తున్న ఈ సినిమాకు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ లవ్ స్టోరిలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.