
samantha naga chaitanya met in presence of prabhas is true
Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి అందరికీ విదితమే. కాగా, వారిరువురు విడిపోవద్దని, కలిసే ఉండాలని సెలబ్రిటీలతో పాటు చాలా మంది అక్కినేని వారి అభిమానులు అనుకున్నారు. కానీ, వారి ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయిపోయాయి. వారిరువురు అఫీషియల్గా డైవోర్స్ తీసుకున్నారు. ఈ సంగుతులు అలా ఉంచితే.. నాగచైతన్య, సమంతలను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిపినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.నాగచైతన్య, సమంత ఇద్దరూ వైవాహిక బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్గా కలిసే ఉంటామని ప్రకటించారు.
ఈ క్రమంలోనే వారిరువురు మళ్లీ కలిసే అవకాశాలుంటాయా అని కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిపారు. ఈ సంగతులు పక్కనబెడితే.. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కార్యక్రమంలో వీరిరువురిని ఒకే వేదికపై కలిపినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో ప్రభాస్, నాగచైతన్య, సమంత ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ బిజీలో ఉన్నాడని ఈ సందర్భంగా పలువురు అభిమానులు అంటున్నారు.
samantha naga chaitanya met in presence of prabhas is true
ఈ నేపథ్యంలో ప్రభాస్ సమంత, నాగచైతన్యలను ఎందుకు కలిపాడని పలువురు ప్రభాస్ అభిమానులు అడుగుతున్నారు. మొత్తంగా ఆ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వార్త తెగ చక్కర్లు కొట్టేస్తున్నది. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. యాక్షన్ చిత్రం ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇది. కాగా, ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. పీరియాడిక్ ఫిల్మ్గా వస్తున్న ఈ సినిమాకు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ లవ్ స్టోరిలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
This website uses cookies.