
Fish Curry Recipe
Fish Curry Recipe ; ఈరోజు చేపల పులుసుని పర్ఫెక్ట్ గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం.. చాలా చాలా ఈజీ మెథడ్. పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్ లో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ వస్తుందండి. చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు : చేప ముక్కలు, ధనియాలు, మెంతులు, ఎల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, కారం, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మొదలైనవి…
తయారీ విధానం : ఈ రెసిపీ లోకి నేను యూస్ చేస్తున్న చేప వచ్చేసి శీలావతి ఈ చేపని ఒకటి కంప్లీట్ గా తీసుకొని పీసెస్ లా కట్ చేయించిన తర్వాత తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీస్పూన్ దాకా మెంతులు. వీటన్నిటిని కూడా వేసేసిన తర్వాత ఫైన్ గా పౌడర్ చేసుకోండి. పచ్చి ఎల్లిపాయలు వేసుకొని ముద్దలా ఫేస్టు చేసుకోవాలి. మసాలా ముద్దను తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి 50 గ్రాముల చింతపండును తీసుకొని చింతపండు మునిగేటట్టుగా నీళ్ళు పోసేసి చింతపండు నానేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసు మొత్తాన్ని కూడా పిండుకుని తీసుకోవాలి. ఎంత వీలైతే అంత నీళ్లు వేసేసి తిప్పి అంత వచ్చేసే అంతవరకు కూడా బాగా పిండేసి చింతపండు రసాన్ని తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి.
Fish Curry Recipe
అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లో వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకుని ఆ టమాటా ప్యూరిని కూడా వేసేసేయండి. ఒక టేబుల్ స్పూన్ దాక కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇలా గ్రేవీ లోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి. మసాలా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసేసేయాలి. చింతపండు రసం వేసి కొద్దిసేపు పొంగు వచ్చేలాగా ఉడికించండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాల పాటు పులుసుని మరిగించండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒక్కసారి ఈ పులుసు టేస్ట్ చూసుకోండి. మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసేయండి. చేప ముక్కలు వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పులుసులోకి మునిగేటట్టుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఉడికించాలి.తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండూ లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని గిన్నెని గరిట పెట్టకుండా ఒకసారి కుదుపుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి దేనికి పక్కన పెట్టుకోవాలి. చేసిన రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు… అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది..
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
This website uses cookies.