జిల్లాలోని నరసరావుపేటలో నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో భారతరత్న మదర్ థెరిస్సా వర్ధంతి సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభలో చిరంజీవి యువత సభ్యులు మాట్లాడుతూ మదర్ థెరిస్సా మహనీయురాలని కొనియాడారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవకు మరో పేరు మదర్ థెరిస్సా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత నరసరావుపేట అధ్యక్షులు అద్దేపల్లి ఆనంద్, ఆర్కే యాదవ్, శ్రీకాంత్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగానూ మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మదర్ థెరిస్సా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా చిరంజీవి యువత సభ్యులు తెలిపారు. సేవా దృక్పథంతోనే అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్లు గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.