Health Tips : మనం భోజనం చేసిన తర్వాత కొన్ని రకాల పండ్లను తింటూ ఉంటాం.. అయితే అరటిపండు తింటే నీరసంగా అనిపించి దానిలోని పోషకాలాన్ని మనకి అందవు.. ఇది అన్ని పండ్లు కు వర్తిస్తూ ఉంటుంది. అరటిపండు తినడానికి ఉత్తమ సమయం ఆరు గంటలు ఈ సమయంలో అది సాధ్యం అవ్వకపోతే ఉదయం 11 గంటలు లేదా సాయంత్రం నాలుగు గంటల విరామ సమయాలలో అరటిపండును తినాలి.. నాడీ వీచ్చన్న విషయంలో శరీర బలాన్ని కోల్పోతూ ఉంటుంది. కావున నరాల బలహీనతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు రాత్రి ఒక అరటిపండును తినాలి. వరసగా 48 రోజులు తినడం వలన నరాలు దృఢంగా మారుతాయి..
నరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అరటిపండు పంటి నొప్పి దంతా క్షయం ప్రారంభమైన వివిధ దంతవ్యాధులు కూడా తగ్గిస్తుంది. దంతాలకు సంబంధించిన వ్యాధులు వస్తే వరుసగా 21 రోజులు అరటిపండు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముందురోజు తిన్న కొన్ని ఆహారాలు మరుసటి రోజు ఉదయాన్నే మలాన్ని విసర్జించడం కష్టతరం అవుతూ ఉంటాయి. ఉదయాన్నే అరటిపండు తీసుకోవడం వల్ల ప్రేగులో వచ్చేది తమపై వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.. ఈ పండు వలన మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి..
కంటి వ్యాధితో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఎర్రటి అరటిపండు తినడం వలన మంచి మేలు జరుగుతుంది. కంటి చూపు క్షీణించడం ప్రారంభించిన వెంటనే ప్రతిరోజు ఈ ఎర్రటి అరటి పండ్లు తినడం చాలా మంచిది.. గుండె పనితీరు, మెదడు పనితీరు, రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, మూత్రపిండాల పనితీరు, కాలేయ పనితీరు, ప్రేగు పనితీరుకు అవసరమైన పోషకాలు ఎర్ర అరటిపండ్లులలో ఉంటాయి. అదే విధంగా ప్రతి మొక్కకు ప్రత్యేకమైన కెమికల్స్ ఉంటాయి. ప్రాతిపదికన శరీరానికి బలం చేకూర్చే ఔషధంగా సహాయపడుతుంది.. పసుపు పచ్చ అరటిపండు కంటే ఈ ఎర్ర పండ్లు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయి..
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.