Amazing Health Tips Benefits Of Eating Red Banana
Health Tips : మనం భోజనం చేసిన తర్వాత కొన్ని రకాల పండ్లను తింటూ ఉంటాం.. అయితే అరటిపండు తింటే నీరసంగా అనిపించి దానిలోని పోషకాలాన్ని మనకి అందవు.. ఇది అన్ని పండ్లు కు వర్తిస్తూ ఉంటుంది. అరటిపండు తినడానికి ఉత్తమ సమయం ఆరు గంటలు ఈ సమయంలో అది సాధ్యం అవ్వకపోతే ఉదయం 11 గంటలు లేదా సాయంత్రం నాలుగు గంటల విరామ సమయాలలో అరటిపండును తినాలి.. నాడీ వీచ్చన్న విషయంలో శరీర బలాన్ని కోల్పోతూ ఉంటుంది. కావున నరాల బలహీనతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు రాత్రి ఒక అరటిపండును తినాలి. వరసగా 48 రోజులు తినడం వలన నరాలు దృఢంగా మారుతాయి..
Amazing Health Tips Benefits Of Eating Red Banana
నరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అరటిపండు పంటి నొప్పి దంతా క్షయం ప్రారంభమైన వివిధ దంతవ్యాధులు కూడా తగ్గిస్తుంది. దంతాలకు సంబంధించిన వ్యాధులు వస్తే వరుసగా 21 రోజులు అరటిపండు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముందురోజు తిన్న కొన్ని ఆహారాలు మరుసటి రోజు ఉదయాన్నే మలాన్ని విసర్జించడం కష్టతరం అవుతూ ఉంటాయి. ఉదయాన్నే అరటిపండు తీసుకోవడం వల్ల ప్రేగులో వచ్చేది తమపై వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.. ఈ పండు వలన మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి..
కంటి వ్యాధితో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఎర్రటి అరటిపండు తినడం వలన మంచి మేలు జరుగుతుంది. కంటి చూపు క్షీణించడం ప్రారంభించిన వెంటనే ప్రతిరోజు ఈ ఎర్రటి అరటి పండ్లు తినడం చాలా మంచిది.. గుండె పనితీరు, మెదడు పనితీరు, రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, మూత్రపిండాల పనితీరు, కాలేయ పనితీరు, ప్రేగు పనితీరుకు అవసరమైన పోషకాలు ఎర్ర అరటిపండ్లులలో ఉంటాయి. అదే విధంగా ప్రతి మొక్కకు ప్రత్యేకమైన కెమికల్స్ ఉంటాయి. ప్రాతిపదికన శరీరానికి బలం చేకూర్చే ఔషధంగా సహాయపడుతుంది.. పసుపు పచ్చ అరటిపండు కంటే ఈ ఎర్ర పండ్లు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయి..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.