Curries : రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..!!
Curries : మనందరికీ రెండు సార్లు వంట చేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది. కొంతమందికి సమయం కుదరని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒక పూట వండి ఇంకో పూట కూడా తింటూ ఉంటారు. ఫ్రిజ్లో పెడతారు. వేడి చేస్తుంటారు. వేసవికాలం అయితే వేడికి త్వరగా పదార్థాలు చెడిపోతూ ఉంటాయి. మరి చలికాలంలో వంట రెండు పూటలా చేసుకోకుండా ఒకే పూట వండుకు తినేవారు మరి ప్రొద్దుట వంటలు సాయంకాలం కూడా బయట పెట్టేసి తినొచ్చా.. ఫ్రిజ్లో పెట్టకుండా తింటే ఏమి లాభాలు వస్తాయి. ఈ విషయాలు మీద మీకు అవగాహన కలిగిద్దాం. రెండు పూటలా వండి పెట్టడం అనేది చలి కాలం చేయకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఏదో ఒకళ్ళిద్దరి కోసం కొంచెం తినే దానికోసం మళ్లీ వంట చేయటం వేస్ట్ కదా.
అలాంటప్పుడు ఉదయం పూట మీరు వంట చేసుకున్నప్పుడు ఈ పదార్థాలు సాయంకాలం సరిపడ వండుకొని వాటిని బయట ఉంచేసిన ఈ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల చెడిపోవు. ఫ్రిజ్ లు ఉన్నవారు ప్రజలు పెట్టొచ్చు. ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అందులో ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. వాటికి బెనిఫిట్ బాగా వస్తుంది. మనకి. అందుకని ఫ్రిజ్లో పెడితే ఈ బ్యాక్టీరియా అట్లా పెరగవు. కాబట్టి చలికాలం ఉదయం పూట వారి 10, 11 వంట చేసిన వెంటనే సాయంకాలం ఎంత కూర కావాలో రెండు రకాలు అనుకుంటే రెండు మూడు ని ఒక మంచి హాట్ బౌల్ ఒకటి తీసుకొచ్చేసి వెంటనే అందులో పెట్టకుండా మూత పెట్టేసి బయటే ఉంచండి.
అలాగే కొన్ని పచ్చళ్ళు మాత్రం కొబ్బరి ఇవి ఇవి సెనగపప్పు వేరుసెనగపప్పు పచ్చి కొబ్బరి ఇట్లాంటి వేసినప్పుడు అవి మాత్రం చెడిపోతాయి. వీటిని మాత్రం ఉంచకండి. రాత్రి చేసిన కూర, అన్నం మర్నాడు తినడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి రాత్రి చేసిన కూర కానీ అన్నం కానీ మరుసటి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి కావలసిన అన్ని విటమిన్లు పుష్కలంగా అందుతాయి..
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
This website uses cookies.