డైయాబెటిస్ అదే షుగర్ వ్యాహి అనేది ఇప్పుడు చాలా సాధారణమైన వ్యాధిగా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రతి పది మందిలో ఒకరిద్దరికి షుగర్ వ్యాధి ఉంది. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యే అయినా కూడా దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. షుగర్ ఉన్న వారికి ఏం తిన్నా కూడా రక్తంలో చక్కెరను ఏర్పాటు చేస్తుంది. మధుమేహం రెండు రకాలుగా ఉంటాయి. టైప్ 1, టై 2.. షుగర్ లక్షణాలను బట్టి వారికి టెస్ట్ చేస్తే అది ఏ కేటగిరి అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి ఎప్పుడూ యూరిన్ నడుస్తుంది. అలసటగా ఉంటుంది. దృష్టి లోపం ఉంటుంది.
షుగర్ ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పండ్లు తింటే షుగర్ సమస్య పెరుగుతునందో వెల్లడించారు. షుగర్ ఉన్న వారు అరటిపండు, ద్రాక్ష, సీతాఫలం, డ్రైఫ్రూట్స్ తినకూడదు. అరటిపండులో ఎక్కువ కార్బోహైడ్రేట్లు అంతకు మిచి చక్కెర స్థాఇ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల సుగరు ఉన్న వారు ఇది తింటే రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు అరటిపండ్లను దూరం పెట్టాలని చెబుతుంటారు.
ద్రాక్షలో మ్యాచురల్ షుగర్స్ ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ్ వల్లే రక్తంలో చక్కెర థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు దీన్ని దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు సీతాఫలం కూడా తినకూడదు. సీతాఫలం శరీరంలో ఇన్సులిన్ ని పాడు చేస్తుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెంచుతుని. అందుకే ఈ పండుకి సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
ఇక ఖర్జూరం, ఎండు ద్రాక్ష, అత్తిపండ్ల లాంటి డ్రై ఫ్రూట్స్ లో అధిక చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్న వారు తినకూడదు. దాని బదులుగా మఖానా తింటే బెటర్. ఏదైనా పండు తినే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఆటలు,…
Beetroot Health Benefits : బీట్ రూట్ ను చాలా మంది అవైడ్ చేస్తుంటారు కానీ అందులో ఉండే పోషక…
Renu Desai : రేణూ దేశాయ్ మల్టీ టాలెంటెడ్. ఆమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కాగా, ఏపీ డిప్యూటీ సీఏం…
Gajalakshami Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై దీని…
Rusk with Tea : కొందరికి టీ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే…
Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్ CIL, గేట్ రిక్రూట్మెంట్ 2024 ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీస్ MT…
Diwali : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి పండుగ. పురాణాల ప్రకారం…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అనూహ్యంగా పాయింట్ల పట్టీలో సౌతాఫ్రికా దూసుకొచ్చింది. ఫైనల్ బెర్తు రేసు రసవత్తరంగా మార్చేందుకు…
This website uses cookies.