Fenugreek : చలికాలంలో మెంతికూర తింటే బోలెడు ప్రయోజనాలు... తెలిస్తే అసలు వదలరు...!
Fenugreek : ఆకుకూరల వల్ల మనకు సమకూరరే అనేక ప్రయోజనాల గురించి అనేక సందర్భాలలో తెలుసుకున్నాం.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందియడంలో ఈ మెంతుకూర ముందు ఉంటుంది. ఈ ఏ ఆకుకూర చేయని మేలు ఈ ఆకుకూర చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని ద్వారా శరీరంలోని రక్తహీనతలును దూరం చేస్తుంది. ఇంకా శరీరంలోని వ్యాధినిరోధకత శక్తిని పెంచుతుంది. చలికాలంలో మెంతికూర తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. మెంతి ఆకులు శరీరానికి చాలా మేలు చేస్తాయి.
శీతాకాలంలో మెంతు ఆకులను కూరగాయలు, పూరీలు, పప్పులు కలిపి తింటారు. ఇవి ఆహారం యొక్క రుచులు కూడా పెంచుతాయి. వీటివల్ల ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. చలికాలంలో బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మెంతాకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీనివల్ల ఎక్కువ ఆకలిగా అనిపించదు. ఈ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలికాలం మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
దీని నియంత్రించాలంటే మెంతికూరను కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి. ..దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.. చలికాలంలో చర్మం పగలడాన్ని కూడా ఇది నియంత్రిస్తుంది. అలాగే మెంతు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి ఆకులను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉన్న మచ్చలను మొటిమలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.