
Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు... కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే...?
Fruit Soft Drink : నానాటికి భారత దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కేసులు వేగంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్లు అస్సలు తినకూడదు అని అంటూ ఉంటారు. అలాగే పండ్ల రసాలను కూడా తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇటీవల కాలంలో జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి.. అది ఏమిటంటే… సోడా, ఎనర్జీ డ్రింక్స్.మిమ్మల్ని మధుమేహ బాధితుడుగా మారుస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యాయంలో తెలియజేశారు నిపుణులు. దేశాలతో పోలిస్తే మన భారత దేశంలో డయాబెటిస్ కేసులో సంఖ్య గణనీయంగా పెరిగింది.షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్లు తినకూడదని, అన్నరసాలను అస్సలు తీసుకోకూడదని చెబుతూనే ఉంటారు. నరసాలను తీసుకోకూడదు అనే విషయం పైన ఒక పరిశోధనలో తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్య నిపుణులు. సోడా,ఎనర్జీ డ్రింక్స్ మిమ్మల్ని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులుగా మారుస్తుందని అంటున్నారు వైద్యులు. ఇవాళ ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. పండ్ల రసాలు అతిగా తాగడం వల్ల కూడా టైపు -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. పరిశోధనను విశ్రూం యంగ్ విశ్వవిద్యాలయం (B Y U) పరిశోధకులు చేశారు. వివిధ ఖండాల నుంచి 5 లక్షల పైగా ప్రజలు డేటాను విశేషించారు. ప్రతిరోజు 350 మిల్లి సోడా లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల,టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 25% పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఏ సమయంలో ప్రతిరోజు 250 మి.లి పండ్ల రసం తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం ఐదు శాతం మరింత పెరిగింది అంటున్నారు వైద్య నిపుణులు.
Fruit Soft Drink : వీటిని అందరూ ఇష్టంగా తెగ తాగేస్తుంటారు… కానీ,వీటితో డైరెక్ట్ గా మధుమేహాన్ని కొని తెచ్చుకున్నట్లే…?
పనులను ఎప్పుడైనా రసం రూపంలో కంటే కూడా నేరుగా తింటేనే పండులోని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా మన శరీరానికి అందుతాయి అంటున్నారు పరిశోధకులు. నేరుగా తిన్న పండులోని పోషక విలువలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచదు.,తృణధాన్యాలు లేదా పాల ఉత్పత్తులతో ఉండే చక్కెర ప్రమాదకరం కాదు. కానీ, జ్యూస్ లో ఏ రకమైన ఎనర్జీ డ్రింక్స్ అయినా, మిమ్మల్ని సులభంగా మధుమేహ బాధితునిగా చేస్తుందని, చెబుతున్నారు వైద్యులు. అటువంటి పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు నిపుణులు. రాబోయే తరంలో పందరసాలు సోడా పానీయాల వల్ల మధుమేహం ఉన్నవారికి మరింత ప్రమాదం కానుంది. ఇప్పటివరకు షుగర్ వ్యాధి లేనివారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని పరిశోధనలలో తేలింది. ఇటువంటి పరిస్థితుల్లో డయాబెటిస్ లేని వారు ఒక రోజులో ఎంత పండరసానైనా తాగవచ్చా అనుకోకూడదు. విషయంలో చాలా జాగ్రత్తగా ఉపాధించితే మంచిదన్నారు.
రోజు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజుకి కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఆహారం తినే విషయంలో జాగ్రత్తలను పాటించండి. ఆరోగ్యకరమైన వాటిని తీసుకోండి. తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి లను తగ్గించుకొనుటకు ప్రయత్నాలు చేయండి. మానసిక ఒత్తిళ్లకు గురికావద్దు.
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
This website uses cookies.