Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని బారిన పడుతున్నారు. అయితే శరీరంలో మధుమేహ లక్షణాలు మొదలవగానే ఏం తినాలి ఏం తినకూడదు అని చాలామంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఆహారంతో పాటుగా ఆహారం తిన్న తర్వాత కూడా ఏం చెయ్యాలో తెలిసి ఉండాలి. అయితే రక్తంలో చక్కెర ను తగ్గించడానికి వాము సరైన ఔషధం అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ఆహారం తిన్న తర్వాత కొద్దిగా వామును నోట్లో వేసుకుంటే షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది అని అంటున్నారు…
వాములో ప్రోటీన్ మరియు ఫ్యాట్, పీచ్, కార్బోహైడ్రేట్స్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉన్న పీచు శరీరంలో ఉన్న చక్కెరను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ వామును రోజు ఆహారం తిన్న తర్వాత తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి వాము ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వామును తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు అంటే వాము లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిలో ఉన్న ఫైబర్ అనేది రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మీ డైట్ లో వామును చేర్చుకోవడం వలన షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది…
వామును నిత్యం మీ ఆహారంలో భాగం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వాము వేసుకొని బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిని వడపోయాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన 40 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా నిత్యం కచ్చితంగా చేయటం వలన శరీరంలో బ్లడ్ షుగర్ అనేది అదుపులో ఉంటుంది. అలాగే వామును రోజు తీసుకోవడం వలన బరువు కూడా తగ్గుతారు. అయితే డయాబెటిస్ ఉన్నప్పుడు బాడీలో మెటబాలిజం సరిగ్గా ఉండదు. అయితే మెటబాలిజం వేగం అనేది తగ్గితే బరువు కూడా పెరుగుతారు. ఇటువంటి పరిస్థితులలో వామును ఆహారంలో చేర్చుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మేటబాలిజం వృద్ధి చెందుతుంది…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.