Categories: ExclusiveHealthNews

Heart Attack : దీని తింటే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం…!!

Advertisement
Advertisement

Heart Attack : ఈరోజుల్లో మనుషులు చూడటానికి చాలా ఆరోగ్యంగా దృఢంగానే కనిపిస్తున్నారు చాలామందిలో సడన్గా గుండె ఆగిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మన ఆహారపు అలవాట్లే అర్ధాంతరంగా గుండెలు ఆగిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా ఒక ఐదు ఆహార పదార్థాలను మనం తెలుసుకోబోతున్నాం అవేంటో అవి ఎలా మన ఆరోగ్యాన్ని హరించి వేస్తాయో వాటికి బదులుగా మనం ఏమేమి వాడాలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకటి షుగర్ రెండవది మైదా, మూడోది వైట్ రైస్ నాలుగవది ఉప్పు ఐదోది పాలు అదేంటి పాలు చిన్న పిల్లలు కూడా తీసుకునే బలవర్ధకమైన ఆహారం కదా ఇదేలా విషయంగా మారుతుంది అనుకుంటున్నారా. అవును సరిగ్గా ఆలోచిస్తే ఆశ్చర్యపోయే సంగతులు మనకు కనిపిస్తాయి.

Advertisement

How to Prevent Heart Attack Risks in Risks of White Products

ముందుగా ప్రతిరోజు మనం కడుపు నింపే వైట్ రైస్ గురించి చూద్దాం. ఈరోజుల్లో చాలా రకాల రైస్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. షుగర్ రాదు పైగా ఆరోగ్యానికి మంచిదని ఈమధ్య చాలామంది ఎక్కువ అయితే ఈ వైట్ రైస్ వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక రెండవ విష పదార్ధంగా మనం చెప్పుకోబడేది ఉప్పు. ఈ ఉప్పు ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఈ ఉప్పే. సోడియం శరీరానికి అత్యవసరమైనది దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన అకాల మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని వీలైనంతవరకు తగ్గిస్తే మంచిది. అయితే ఈ ఉప్పుకి బదులుగా కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. షుగర్: షుగర్ అనేది ఆరోగ్యానికి ఎంత డేంజర్ అందరికీ తెలిసిన విషయమే. దీనికి బదులుగా చెరుకు రసం తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.

Advertisement

కానీ షుగర్ అధికంగా తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి బదులుగా తేనెను, ఖర్జూరాలను అలాగే చెరుకు రసాన్ని వాడినట్లయితే ఎటువంటి అనారోగ్యం సమస్యలు దరిచేరవు. మైదా: దీనిని ఎన్నో టిఫిన్ల రూపంలో దీనిని మనం కడుపులోకి పంపిస్తూనే ఉంటాం. దీనిలో జిగురు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఈ మైదా జిగురు లాగా మన పేగులకు అతుకుతుంది. కాబట్టి మలబద్దక సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని బదులు మల్టీ గ్రైండ్న్ పిండిని వాడినట్లయితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పాలు; ఈ పాలను చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తీసుకుంటూ ఉంటారు. అయితే స్వచ్ఛమైన గేదె పాలు అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ప్యాకెట్ పాలు అన్ని కలితి జరుగుతున్నాయి. కాబట్టి ఈ పాల వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి బదులుగా గోధుమ పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు తీసుకోవచ్చు.

Advertisement

Recent Posts

Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ…

30 mins ago

సంచ‌ల‌న నిర్ణ‌యం… ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌..!

AP : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. వివిధ ఉద్యోగుల…

1 hour ago

Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే… శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా…!

Beauty Care : మన అమ్మమ్మల కాలం నాటి నుండి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇది…

2 hours ago

Zodiac Signs : రాహు సంచారం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం… ఇక నక్కతోక తొక్కినట్లే…

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహువుని చెడు గ్రహంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాలు సవ్య దిశలో…

3 hours ago

Red Spinach Leaves : ఎర్ర తోటకూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే…షాక్ అవుతారు…!!

Red Spinach Leaves : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే రోజు ఏదో ఒక ఆకుకూరను…

4 hours ago

TNPSC Exam : వినూత్న ప్ర‌యోగం.. ప‌రీక్ష ప‌త్రాల మూల్యాంక‌నంలో ఏఐ వినియోగం..!

TNPSC Exam : పరీక్షల్లో తెల్ల కాగితాన్ని న‌ల్ల‌గా చేస్తే చాటు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారనే విద్యార్థుల…

5 hours ago

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిది.. ఇలా నానబెట్టి తీసుకుంటే… బ్లడ్ షుగర్ కంట్రోల్…!!

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అనేది సాధారణంగా మారింది. అయితే వీరు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.…

6 hours ago

RBI : రూ.500 నోట్ల కోసం ఆర్‌బీఐ కొత్త పాలసీ.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు..!

RBI : భారతదేశంలో కరెన్సీని ముద్రించడానికి మరియు పంపిణీ చేయడానికి ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉన్న ఆర్‌బీఐ, దేశం ఆర్థిక…

7 hours ago

This website uses cookies.