If you keep these four things in mind while doing tea, you will pass the T test
Tea : టీ పెట్టిన ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. అసలు టీ అనేది ప్రపంచానికి ఎలా గురుంచి కొన్ని విషయాలు చూద్దాం. టి అనేది చైనా నుంచి పుట్టింది. మనలో చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టారు. టీ తాగితే ఎంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ నే అలాంటి టీ ఎప్పుడు పెట్టిన ఒకే రుచి రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి.. మసాలా టీ అంటే దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, మిరియాలు కలిపిన సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మనం ఎప్పుడు చాయ్ పెట్టిన ఒకే రుచి రావాలి కదా.. మరి టెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం..మసాలా టీ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకోండి. అందులో మీరు ఎంతమందికి టీ తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి…
ఇక్కడ అయితే మీకు కరెక్ట్ గా చెప్పడం కోసం ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి.. రెండు గ్లాసులు వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయిన సరే రెండు గ్లాసుల వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి.రెండు స్పూన్ల వరకు పంచదార వేయండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తగినంతగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో రెండు యాలకులను కొంచెం దంచి పక్కన ఉంచండి.ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో రెండు లవంగాలను వేయండి. ఇప్పుడు ఈ వాటర్ ని బాగా మరిగించాలి. వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మనం పాలు పోసి బాగా ఉడికించాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు పాలు వేసుకోండి. అయితే పాలు కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే టీ లో కలపకూడదు.. ఎందుకంటే ఈ టీ డికాషన్ బాగా వేడిగా ఉంటుంది.
Tea : టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్…!
అందుకే ఇటువంటి పాలు వేసినప్పుడు పాలు ముందుగా మీరు ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో కనీసం అరగంటైనా ఉంచండి. అప్పుడు ఆ పాలను పోయండి. గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ మరగబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ కపప్పు లోకి వడకట్టుకోండి. ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఒకే రుచి వస్తుంది మర్చిపోకండి. అంటే ఎన్ని గ్లాసుల వాటర్ వేసుకుంటే అన్ని గ్లాసులు గ్లాసులు పాలు తీసుకుంటే అన్ని చెంచాలంటే పంచదార టీ పొడి వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ కొలతలతో టీ పెడితే గుమగుమలాడే చాయ్ రెడీ అయిపోయింది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.