Mango : మామిడి పండ్ల సీజన్ కదా... అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా... నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం...?
Mango : మామిడి పండ్ల సీజన్ వచ్చిందని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా…కొంత మంది ఉదయం ఎక్కువగా తింటే, మరి కొంతమంది మధ్యాహ్నం తింటుంటారు. చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. ఎంతమంది పెరుగులో మామిడిపండును పెట్టుకొని తింటారు. చాలామంది జ్యూస్ లాగా తాగుతారు. అయితే,వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడిపండు తినకూడదని హెచ్చరిస్తున్నారు. పండ్లకే రారాజు మామిడి పండు.. ఎండాకాలంలో మామిడి పండ్ల సీజన్,మామిడి పండ్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. మామిడిపండ్లలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సహజ చెక్కర్లు కూడా ఇందులో అధికంగా ఉంటాయి.
కాబట్టి, మామిడి పండ్లు తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే,మామిడి పండ్లు తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.వీటిని పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హని చేస్తుంది. చాలామంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటూ ఉంటారు. అయితే, చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడి పండ్లు తినే అలవాటు ఉంటుంది. చాలామంది జ్యూస్ గా కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం,ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ,సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా తింటే తీవ్రమైన శారీరక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
Mango : మామిడి పండ్ల సీజన్ కదా… అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా… నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం…?
త్రిపూట ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీని వల్ల అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. త్రిపూట మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు చక్కర అధికంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోతే,బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్ర పట్టదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.
Kesineni Nani : టీడీపీ నేతల మధ్య పెరిగిన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై…
Indian Army : జమ్మూ కశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత…
Allu Arjun : పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టంచాడు అల్లు అర్జున్. ఈ…
AC Facts : వేసవి కాలంలో ఏసీలని ఎక్కువగా వినియోగిస్తుంటారు. AC ని ఎక్కువగా వాడడం వలన, కళ్ళు మండడం,…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా సామాన్య ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కొత్త…
Fridge Tips : సమ్మర్లో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే,ఒక మహిళ కరెంట్ బిల్లు ఆదా చేయుటకు ఈ…
Today Gold Price : ఏప్రిల్ 27 ఆదివారం నాడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10…
Perfume Side Effects : ప్రస్తుత కాలంలో చాలా మంది బాడీ పెర్ఫ్యూమ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీన్ని నుండి…
This website uses cookies.