
Mango : మామిడి పండ్ల సీజన్ కదా... అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా... నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం...?
Mango : మామిడి పండ్ల సీజన్ వచ్చిందని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా…కొంత మంది ఉదయం ఎక్కువగా తింటే, మరి కొంతమంది మధ్యాహ్నం తింటుంటారు. చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. ఎంతమంది పెరుగులో మామిడిపండును పెట్టుకొని తింటారు. చాలామంది జ్యూస్ లాగా తాగుతారు. అయితే,వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడిపండు తినకూడదని హెచ్చరిస్తున్నారు. పండ్లకే రారాజు మామిడి పండు.. ఎండాకాలంలో మామిడి పండ్ల సీజన్,మామిడి పండ్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. మామిడిపండ్లలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సహజ చెక్కర్లు కూడా ఇందులో అధికంగా ఉంటాయి.
కాబట్టి, మామిడి పండ్లు తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే,మామిడి పండ్లు తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.వీటిని పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హని చేస్తుంది. చాలామంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటూ ఉంటారు. అయితే, చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడి పండ్లు తినే అలవాటు ఉంటుంది. చాలామంది జ్యూస్ గా కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం,ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ,సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా తింటే తీవ్రమైన శారీరక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.
Mango : మామిడి పండ్ల సీజన్ కదా… అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా… నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం…?
త్రిపూట ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీని వల్ల అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. త్రిపూట మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు చక్కర అధికంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోతే,బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్ర పట్టదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
Varalaxmi Sarathkumar S Saraswathi Movie Review : నటీనటులు: వరలక్ష్మి శరత్కుమార్, ప్రకాష్ రాజ్, జీవా, ప్రియమణి, రాధిక…
Russia oil : ఇరాన్ నేపథ్యంలో ఏర్పడిన యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ…
This website uses cookies.