
Medical Experts about Monkeypox Effect
Monkeypox : గత మూడు సంవత్సరాలుగా ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న మహంమారి కరోనా ఈ కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అదేవిధంగా ఎంతో మందిని బలి తీసుకుంది. అలాంటి కరోనా ఇప్పుడు దాని త్రీవత తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు అమ్మయ్య అని అనుకునే లోపే ఇంకొక మహమ్మారి ప్రజల్లోకి చొరబడింది. ఆ మహమ్మారి పేరు మంకీ పాక్స్.. అయితే ప్రస్తుతం ఈ మంకీ పాక్స్ కేసులు పెరగడంతో జనాలలో మళ్ళీ భయభ్రాంతులు రేకెత్తుతున్నాయి. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు కేరళలో అలాగే ఢిల్లీలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వరకు ఇండియాలో మంకీ పాక్స్ సోకొనటువంటి వ్యాధిగ్రస్తులు సంఖ్య తొమ్మిదికి చేరుకున్నాయి. అయితే ఈ మహమ్మారితో ఒకరు చనిపోయారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంతో కొన్ని చర్యలను మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి కొన్ని సలహాలను వేగవంతం చేసింది.
రోగ నిరోధక శక్తి పెరగడానికి వ్యాక్సిన్ల అధికంగా పర్యవేక్షించేందుకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ను రెడీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా రెండు ఆగస్టున తెలియజేశారు. అయితే ఐ సి ఎం ఆర్ నేపథ్యంలోని జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. పూణే కొన్ని కేసులు అనుమానిత పర్యవేక్షణలో రిఫరల్ లాబోరెటరీగా పెట్టినట్లు తెలియజేశారు. అదేవిధంగా అధికంగా ఐసిఎంఆర్ వైరల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ లాబోరేటరీ నెట్వర్క్ లెబోరెటరీలు ఈ మహమ్మారి వ్యాధి లక్షణాలను బయటపెట్టెందుకు ఆప్టిమైజ్ చేశారు. అయితే ఈ మంకీ పాక్స్ ఇంతకుముందు వ్యాపించిన కరోనా తో పోలిస్తే ఈ వ్యాధి పెద్దగా వ్యాప్తి చెందదు. అని చావుల సంఖ్య కూడా తక్కువగా ఉందని ఎవరు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు జనాలకు ధైర్యం చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు వారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకనగా ఈ మంకీ పాక్స్ అనేది ఒక అంటువ్యాధి కాబట్టి దీని నుంచి అధిక ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
Medical Experts about Monkeypox Effect
అయితే ఈమధ్య కాలంలో కేరళలో చనిపోయిన 22 ఏళ్ల కుర్రాడు గురించి చర్చిస్తే ఆ కుర్రాడు మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ తోనే చనిపోయాడట. అయితే ఆ యువకుడికి బ్రెయిన్ ఎన్స్ పాలిటీస్ కూడా ఉన్నట్లు. ఛవి గుప్తా తెలియజేసారు. అయితే ఇలా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ మంకీ పాక్స్ తో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి అని డాక్టర్ గుప్తా గారు తెలియజేస్తున్నారు.
అయితే ఇంకొక విషయం ఏమిటంటే. ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ మహమ్మారి వైరస్ తో కలిసి న్యూమేనియా ఇన్ఫెక్షన్ ను అభివృద్ధి చేయవచ్చని ఛవి గుప్త పేర్కొన్నారు. అలాగే రోగ నిరోధక శక్తి లేనటువంటి వారు అత్యధిక జ్వరం అలాగే శరీరంపై దద్దుర్లు ఉంటాయి. ఈ వ్యక్తి కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. అలాగే ఈ వ్యాధిగ్రస్తులు అందువలన ఈ మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలి అని డాక్టర్ గుప్తా హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు జ్వరం, ఇబ్బందులు దద్దుర్లు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వైద్యనిపుణులు సంప్రదించి వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలి అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.