Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా... పరిశోధన ఏం చెబుతుందంటే...??
Over Eating : మనిషి జీవించటానికి ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం ఏం తీసుకుంటున్నామో అదే ఫలితం మన శరీరంపై పడుతుంది. అయితే ఆహార తీసుకునే విధానం వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మితిమీరి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది అనే సంగతి తెలిసిందే. ఇంతకీ మితిమీరి ఆహారం మనిషి ఎందుకు తీసుకుంటాడో తెలుసా.? అదేం ప్రశ్న ఎంతో రుచిగా ఉంటేనో లేక ఆకలిగా ఉంటేనే తింటారు అని అంటారు కదూ. అయితే దీనికి పరిశోధకులు ఒక శాస్త్రీయ కారణాన్ని తెలిపారు. ఆ కారణాలు ఏంటో చూద్దాం…
మితిమీరిన ఆహారం మనసులు ఎందుకు తీసుకుంటారు అనే దానికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. సాధారణంగా శరీరంలోని గడియారానికి అనుకూలంగా ఆహారాన్ని తింటామా లేదా అనే దానిపై కాలేయం నుండి మెదడుకు కొన్ని సంకేతాలు వెళతాయి. అయితే ఈ సంకేతాలలో అవరోధాలు అనేవి ఏర్పడితే మనిషి మితిమీరి ఆహారం తీసుకుంటాడు అని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు మరియు వేల కానీ వేళలో నిద్రపోయేవారి లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. దీనివలన ఊబకాయం మరియు మధుమేహం లాంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. మన శరీర గడియారంలో తలెత్తే అవరోధాల వలన ఈ సమస్య అనేది వస్తుంది అని అంటున్నారు…
Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…??
రాత్రి వేళలో కానీ వేల గాని వేళలో పనిచేయడం వలన కాలేయ అంతర్గత గడియారం మరియు దాని సంకేతాలలో అవరోధాలు వస్తున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు కనుక్కున్నారు. దీనిని తగ్గించడానికి మెదడు చేసే ప్రయత్నాలే మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారి తీస్తాయి అని అంటున్నారు. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా తినడానికి కారణం ఇదే అది నిపుణులు అంటున్నారు
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.