
Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా... పరిశోధన ఏం చెబుతుందంటే...??
Over Eating : మనిషి జీవించటానికి ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం ఏం తీసుకుంటున్నామో అదే ఫలితం మన శరీరంపై పడుతుంది. అయితే ఆహార తీసుకునే విధానం వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే మితిమీరి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది అనే సంగతి తెలిసిందే. ఇంతకీ మితిమీరి ఆహారం మనిషి ఎందుకు తీసుకుంటాడో తెలుసా.? అదేం ప్రశ్న ఎంతో రుచిగా ఉంటేనో లేక ఆకలిగా ఉంటేనే తింటారు అని అంటారు కదూ. అయితే దీనికి పరిశోధకులు ఒక శాస్త్రీయ కారణాన్ని తెలిపారు. ఆ కారణాలు ఏంటో చూద్దాం…
మితిమీరిన ఆహారం మనసులు ఎందుకు తీసుకుంటారు అనే దానికి సంబంధించి అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. సాధారణంగా శరీరంలోని గడియారానికి అనుకూలంగా ఆహారాన్ని తింటామా లేదా అనే దానిపై కాలేయం నుండి మెదడుకు కొన్ని సంకేతాలు వెళతాయి. అయితే ఈ సంకేతాలలో అవరోధాలు అనేవి ఏర్పడితే మనిషి మితిమీరి ఆహారం తీసుకుంటాడు అని అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా చెప్పాలంటే నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు మరియు వేల కానీ వేళలో నిద్రపోయేవారి లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. దీనివలన ఊబకాయం మరియు మధుమేహం లాంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. మన శరీర గడియారంలో తలెత్తే అవరోధాల వలన ఈ సమస్య అనేది వస్తుంది అని అంటున్నారు…
Over Eating : మనుషులు మితిమీరిన ఆహార ఎందుకు తీసుకుంటారో తెలుసా… పరిశోధన ఏం చెబుతుందంటే…??
రాత్రి వేళలో కానీ వేల గాని వేళలో పనిచేయడం వలన కాలేయ అంతర్గత గడియారం మరియు దాని సంకేతాలలో అవరోధాలు వస్తున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు కనుక్కున్నారు. దీనిని తగ్గించడానికి మెదడు చేసే ప్రయత్నాలే మితిమీరి ఆహారం తీసుకోవడానికి దారి తీస్తాయి అని అంటున్నారు. అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా తినడానికి కారణం ఇదే అది నిపుణులు అంటున్నారు
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.