
దక్షిణ కాశీగా పేరుగాంచిన జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్కు భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మంగళవారం నుంచి అన్నపూజలు, అభిషేకాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొంత కాలం నుంచి ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే టెంపుల్కు ఆదాయం తగ్గిందని అధికారులు చెప్తున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి అభిషేకాలు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా మళ్లీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కరోనా వల్ల ఆలయం తలుపులు కొన్ని నెలల పాటు క్లోజ్ చేసే ఉన్నాయి. భక్తులు బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. కరోనా సమయంలో మ్యారేజ్ చేసుకున్న నూతన దంపతులు సైతం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని బయట నుంచి దర్శనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో టెంపుల్ ఓపెన్ కాగా ప్రజెంట్ భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవలు ప్రారంభం అవుతున్నట్లు అధికారులు తెలపడంతో భక్తులు సంతోషపడుతున్నారు.
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
This website uses cookies.