దక్షిణ కాశీగా పేరుగాంచిన జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్కు భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మంగళవారం నుంచి అన్నపూజలు, అభిషేకాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొంత కాలం నుంచి ఆలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే టెంపుల్కు ఆదాయం తగ్గిందని అధికారులు చెప్తున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి అభిషేకాలు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా మళ్లీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కరోనా వల్ల ఆలయం తలుపులు కొన్ని నెలల పాటు క్లోజ్ చేసే ఉన్నాయి. భక్తులు బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. కరోనా సమయంలో మ్యారేజ్ చేసుకున్న నూతన దంపతులు సైతం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని బయట నుంచి దర్శనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో టెంపుల్ ఓపెన్ కాగా ప్రజెంట్ భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జిత సేవలు ప్రారంభం అవుతున్నట్లు అధికారులు తెలపడంతో భక్తులు సంతోషపడుతున్నారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.