Railway Constable : మహారాష్ట్ర – ముంబై, జైపూర్ ఎక్సప్రెస్లో పాలగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు, మరో కానిస్టేబుల్ మృతి చెందారు. ఇటీవల దేశవ్యాప్తంగా రన్నింగ్ ట్రైన్ లలో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మరణిస్తూ ఉన్నరు. అయితే ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక కానిస్టేబుల్ మృతి చెందడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సాధారణంగా కానిస్టేబుల్స్ కాల్ పూలు జరిపితే దుండగులు మరణిస్తారు. కానీ ప్రయాణికులతో పాటు మరో కానిస్టేబుల్ మృతి చెందడంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన ఈ దుర్ఘటనపై రైల్వే పోలీస్ శాఖ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాల్పులు జరిగిన కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు అందరిని విచారించడానికి రెడీ అవుతున్నారు. జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించడం జరిగింది. చాలా రైలు ప్రయాణిస్తూ ఉండగా దోపిడీదారులు దొంగతనాలకు పాల్పడటంతో పాటు కొన్నిసార్లు టికెట్ కలెక్టర్లపై కూడా దాడులు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా జైపూర్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దాడికి గల కారణం దోపిడీ లేదా టికెట్ కలెక్టర్ల పై దాడి సమయంలో కానిస్టేబుల్స్ గొడవపడి ఆపే ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
This website uses cookies.