railway constable who shot in running train
Railway Constable : మహారాష్ట్ర – ముంబై, జైపూర్ ఎక్సప్రెస్లో పాలగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు, మరో కానిస్టేబుల్ మృతి చెందారు. ఇటీవల దేశవ్యాప్తంగా రన్నింగ్ ట్రైన్ లలో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు మరణిస్తూ ఉన్నరు. అయితే ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక కానిస్టేబుల్ మృతి చెందడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సాధారణంగా కానిస్టేబుల్స్ కాల్ పూలు జరిపితే దుండగులు మరణిస్తారు. కానీ ప్రయాణికులతో పాటు మరో కానిస్టేబుల్ మృతి చెందడంతో.. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జరిగిన ఈ దుర్ఘటనపై రైల్వే పోలీస్ శాఖ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాల్పులు జరిగిన కంపార్ట్మెంట్లోని ప్రయాణికులు అందరిని విచారించడానికి రెడీ అవుతున్నారు. జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించడం జరిగింది. చాలా రైలు ప్రయాణిస్తూ ఉండగా దోపిడీదారులు దొంగతనాలకు పాల్పడటంతో పాటు కొన్నిసార్లు టికెట్ కలెక్టర్లపై కూడా దాడులు చేస్తున్నారు.
railway constable who shot in running train
ఈ క్రమంలో తాజాగా జైపూర్ ఎక్స్ప్రెస్ లో జరిగిన దాడికి గల కారణం దోపిడీ లేదా టికెట్ కలెక్టర్ల పై దాడి సమయంలో కానిస్టేబుల్స్ గొడవపడి ఆపే ప్రయత్నంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.