SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…!

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త... 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు...!

SBI Good News : తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ) ప్రతి పౌరుడు కి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే దిశగా ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పీఎం సూర్య ఘర్ యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు అందిస్తోంది. ఎస్బిఐ యొక్క రుణ సౌకర్యాల ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

SBI Good News : పీఎం సూర్య ఘర్ యోజన పథకం…

ఎస్బిఐ ఖాతాదారులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే మీ ఇంటి పై కప్పు పై సోలార్ రూఫ్ ఫ్యానల్స్ ను ఇన్ స్టాల్ చేసేందుకు తగినంత స్థలాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు ఈ ప్యానెల్స్ ను వారి ఇంటి పై ఇన్ స్టాల్ చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది.

SBI Good News సోలార్ ఇన్స్టాలేషన్ సబ్సిడీ…

ఈ పథకం ద్వారా ప్రభుత్వం కనీస సబ్సిడీని సోలార్ రూఫ్ ప్యానెల్ సిస్టమ్ యొక్క కిలోవాట్ సామర్థ్యం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా 30 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.

SBI Good News : ఎస్బిఐ నుండి రుణ సౌకర్యం…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఎస్బిఐ వినియోగదారులు తక్కువ వడ్డీ రేటు రుణ సౌకర్యాలను అందుకుంటారు. ఇక ఈ రుణాలను పొందడం ద్వారా ప్రజలు ఖాళీగా ఉన్న ఇంటిపై సౌర పలకలను అమర్చుకోవచ్చు. ఈ విధంగా ఉచిత విద్యుత్తును పొందవచ్చు.

SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త... 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు...!

SBI Good News : ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ శుభవార్త… 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు…!

SBI Good News రుణ అర్హత…

3 KW నుండి 10 KW సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం ఎస్బిఐ 10.15 % వార్షిక వడ్డీ రేటు తో 6 లక్షల వరకు రుణాన్ని అందించడం జరుగుతుంది.

60 నుండి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు సీనియర్ సిటిజెన్లు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఎస్బిఐ అందిస్తున్న ఈ ప్రయోజనాల పొందవచ్చు.

ఎస్బిఐ అందిస్తున్న రుణ సదుపాయం ద్వారా వ్యక్తులు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ఆ తర్వాత పీఎం సూర్య ఘర్ యోజన కింద ఉచిత విద్యుత్తును కూడా పొందవచ్చు.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి