2008 ahmedabad serial blast case special court judgement
Breaking : అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది ప్రత్యేక కోర్ట్. 2008 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తీర్పుపై దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న 49 మందిలో 38 మందికి గుజరాత్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించారు.
జూలై 26, 2008న, అహ్మదాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 వందల మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాంద్-అల్-ఇస్లామీ ఈ దాడికి బాధ్యత వహించింది. 70 నిమిషాల వ్యవధిలో నగరంలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి.
2008 ahmedabad serial blast case special court judgement
కొన్ని బాంబులను అధికారులు నిర్వీర్యం చేసారు. మొత్తం నగరం లో 18 చోట్ల బాంబులు అమర్చారు. రద్దీ గా ఉండే ప్రాంతాల్లో ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాద సంస్థలు బాంబులు అమర్చాయి.
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…
Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…
Smartphone Charger : మీరు మీ స్మార్ట్ఫోన్కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…
Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…
Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…
This website uses cookies.