
2008 ahmedabad serial blast case special court judgement
Breaking : అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది ప్రత్యేక కోర్ట్. 2008 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తీర్పుపై దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న 49 మందిలో 38 మందికి గుజరాత్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించారు.
జూలై 26, 2008న, అహ్మదాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 వందల మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాంద్-అల్-ఇస్లామీ ఈ దాడికి బాధ్యత వహించింది. 70 నిమిషాల వ్యవధిలో నగరంలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి.
2008 ahmedabad serial blast case special court judgement
కొన్ని బాంబులను అధికారులు నిర్వీర్యం చేసారు. మొత్తం నగరం లో 18 చోట్ల బాంబులు అమర్చారు. రద్దీ గా ఉండే ప్రాంతాల్లో ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాద సంస్థలు బాంబులు అమర్చాయి.
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
This website uses cookies.