
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : గత కొద్ది రోజులుగా డీఏ పెంపు నిర్ణయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎంత పెంచుతారు, ఎప్పుడు పెంచుతారు అనే దానిపై అస్సలు క్లారిటీ లేకుండా పోయింది. నెలల తరబడి విశ్లేషణలు, ఊహాగానాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు నిర్ణయం జరిగింది. తాజా పెంపుతో డీఏ 38 శాతానికి చేరుకుంది. డీఎన్ఏ అనుబంధ సంస్థ జీ బిజినెస్ తాజా నివేదిక ప్రకారం 4 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోబడిందని సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది.
కొత్త డీఏ లెక్కల ప్రకారం పెరిగిన చెల్లింపులు వచ్చే నెలలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వలన 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారుల కరువు ఉపశమనం (డీఆర్)ను కూడా పెంచినట్టు తెలుస్తుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లకు అనుగుణంగా డీఏ, డీఆర్ను 4 శాతం వరకు పెంచినట్టు తెలుస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నది.
7th Pay Commission on da hiked by 4 percent
ఉద్యోగులకు డీఏను ప్రభుత్వం ఏడాదికి రెండు విడుతల్లో చెల్లిస్తున్నది. డీఏను 4 శాతం పెంచాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. దీనికి గత మార్చిలో క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా పక్కనబెట్టింది. డీఏను నిర్ణయించడంలో ఏఐసీపీఐ ఇండెక్స్ అత్యంత కీలకం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడానికి ముందే.. త్రిపుర కేబినెట్ తన రాష్ట్రానికి చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్న్యూస్ చెప్పేసింది. డియర్నెస్ అలవెన్స్ను 5 శాతం పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
This website uses cookies.