YS Jagan : ఏపీ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం చివరిలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా సమాచారం.
ఐఏఎస్ లను డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడానికి కేంద్రం సిద్దం కావడం పట్ల సిఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన రాష్ట్రాలు ఇబ్బంది పడతాయని సిఎం జగన్ ఇప్పటికే లేఖ కూడా రాసారు. సమర్ధులైన అధికారులను కేంద్రం తీసుకోవడం కరెక్ట్ కాదని అభ్యంతరం వ్యక్తం చేసారు.
ఈ నేపధ్యంలో ఈ అంశం గురించి చర్చించేందుకు అలాగే జిల్లాల ఏర్పాటు గురించి కేంద్రానికి వివరణ ఇచ్చేందుకు ఆయన వెళ్తున్నారు. జనాభా గణన పూర్తయ్యే వరకు జిల్లాల ఏర్పాటు వద్దని కేంద్రం చెప్పడంతో జగన్ కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారానికి ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ పట్టుదలగా ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.