Ap govt : ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏలో భారీ కోత విధించనున్నట్లు తెలిపి.. ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ సీఏం జగన్ ఇటీవల చర్చలు జరిపారు. చర్చలు సఫలీకృతమయి ఈ నెల రెండో వారంలోనే పెరిగిన వేతనాలు చేతికి అందుతాయని అంతా ఎదురు చూశారు. అయితే తాజాగా ఆయా ఉద్యోగుల ఆశలను అడియాశాలు చేస్తూ, ప్రభుత్వం
సచివాలయం, హెచ్వోడీ ఆఫీస్ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 16 శాతానికి కోత విధించింది. భంగపాటు కలిగించింది. ప్రభుత్వం కోత విధించింది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం హెచ్ఆర్ఏ ప్రకటించింది. ఈ ప్రకటనపై ఆయా ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హెచ్ ఆర్ ఏ, సీసీఏ తో పాటు మరోవైపు 70, 75 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పింఛనుకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు నడుస్తుండగానే.. నేడు ఈ నిర్ణయం రావడం ఉద్యోగుల్లో మరింత నిరాశను తెచ్చింది. మరోవైపు ఉద్యోగసంఘాలు ఏపీ ప్రభుత్వ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.