Ap Three Capitals ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు Ap Three Capitals ను ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది.ఈ విషయాన్ని త్రిసభ్య ధర్మాసనానికి అడ్డకేట్ జనరల్ కూడా తెలియజేశారు. ఏపీ కేబినెట్ లో కూడా వికేంద్రీకరణ, సీఅర్డీఏ రద్దు బిల్లులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా. కొద్దిసేపటి క్రితమే వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు.
ఆ ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి అధికారులకుఆదేశాలు జారీ చేశారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.