botsa-satyanarayana-Press Meet On ap 3 Capitals
botsa satyanarayana బొత్స సత్యయనారాయణ ఈ రోజు తాడేపల్లిలో మీడియాలో మాట్లాడుతూ అన్నీ ప్రాంతాలు అభివృద్దే సీఎం జగన్ లక్ష్యం అని పేర్కొన్నారు. అందుకే మూడు రాజధానులపై చట్టం చేశామని బొత్స సత్యయనారాణ botsa satyanarayana తెలిపారు. అయితే ఈ చట్టం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో బొత్స తెలిపారు. ఏ రోజైనా, ఏ క్షణమైనా అమలు కావచ్చని ఆయన స్పష్టం చేశారు. మరో పక్క రాజధాని తరలింపుకు సీఆర్డీఏ కేసులకు ఎటువంటి సంబంధం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డి vijayasai reddy బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అతి తర్వలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని నుండి పరిపాలన సాగుతుందని ఆయన తెలిపారు. అయితే సీఎం జగన్ ఎక్కడి నుండైనా పరిపాలన చేయెచ్చని విజయసాయిరెడ్డి vijayasai reddy పేర్కొన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ నుండి పాలన సాగించిన విషయం గుర్తు చేశారు. అయితే విశాఖ కేపిటల్ పాలన ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో ఆయన స్పష్టంగా చెప్పలేదు.
botsa-satyanarayana-Press Meet On ap 3 Capitals
అయితే విశాఖ కేపిటల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో వైస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల అంశంను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. లెజిస్లేటివ్ రాజధాని అమరావతి , విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటిల్గా, జ్యూడీషీయల్ రాజధానిగా కర్నూల్ కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించాడు. రాజధానుల అంశం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. రాజధానిని తరలించోద్దు అని రైతు ఆందోళనలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.