botsa satyanarayana బొత్స సత్యయనారాయణ ఈ రోజు తాడేపల్లిలో మీడియాలో మాట్లాడుతూ అన్నీ ప్రాంతాలు అభివృద్దే సీఎం జగన్ లక్ష్యం అని పేర్కొన్నారు. అందుకే మూడు రాజధానులపై చట్టం చేశామని బొత్స సత్యయనారాణ botsa satyanarayana తెలిపారు. అయితే ఈ చట్టం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో బొత్స తెలిపారు. ఏ రోజైనా, ఏ క్షణమైనా అమలు కావచ్చని ఆయన స్పష్టం చేశారు. మరో పక్క రాజధాని తరలింపుకు సీఆర్డీఏ కేసులకు ఎటువంటి సంబంధం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డి vijayasai reddy బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అతి తర్వలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని స్పష్టం చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని నుండి పరిపాలన సాగుతుందని ఆయన తెలిపారు. అయితే సీఎం జగన్ ఎక్కడి నుండైనా పరిపాలన చేయెచ్చని విజయసాయిరెడ్డి vijayasai reddy పేర్కొన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ నుండి పాలన సాగించిన విషయం గుర్తు చేశారు. అయితే విశాఖ కేపిటల్ పాలన ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందో ఆయన స్పష్టంగా చెప్పలేదు.
అయితే విశాఖ కేపిటల్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో వైస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల అంశంను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. లెజిస్లేటివ్ రాజధాని అమరావతి , విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటిల్గా, జ్యూడీషీయల్ రాజధానిగా కర్నూల్ కొనసాగుతుందని సీఎం జగన్ ప్రకటించాడు. రాజధానుల అంశం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. రాజధానిని తరలించోద్దు అని రైతు ఆందోళనలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.