Home » Andhra Pradesh » Botsa Satyanarayana Press Meet On Ap 3 Capitals
andhra pradesh

ఏ క్ష‌ణ‌మైనా మూడు రాజ‌ధానులు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన బొత్స , విజ‌య‌సాయిరెడ్డి

Authored By
Admin
The Telugu News | Published on: June 3, 2021, 6:20 pm
Advertisement

botsa satyanarayana బొత్స స‌త్య‌య‌నారాయ‌ణ‌ ఈ రోజు తాడేప‌ల్లిలో మీడియాలో మాట్లాడుతూ అన్నీ ప్రాంతాలు అభివృద్దే సీఎం జ‌గ‌న్ ల‌క్ష్యం అని పేర్కొన్నారు. అందుకే మూడు రాజ‌ధానుల‌పై చ‌ట్టం చేశామ‌ని బొత్స స‌త్య‌య‌నారాణ botsa satyanarayana తెలిపారు. అయితే ఈ చ‌ట్టం ఎప్ప‌టి నుండి ప్రారంభం అవుతుందో బొత్స తెలిపారు. ఏ రోజైనా, ఏ క్ష‌ణ‌మైనా అమ‌లు కావ‌చ్చ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రో ప‌క్క రాజ‌ధాని త‌ర‌లింపుకు సీఆర్‌డీఏ కేసుల‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

Advertisement

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి vijayasai reddy  బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ అతి త‌ర్వ‌లో విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని నుండి ప‌రిపాల‌న సాగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే సీఎం జ‌గ‌న్ ఎక్క‌డి నుండైనా ప‌రిపాల‌న చేయెచ్చ‌ని విజ‌య‌సాయిరెడ్డి vijayasai reddy పేర్కొన్నారు. గ‌తంలో నారా చంద్ర‌బాబు నాయుడు కూడా హైద‌రాబాద్ నుండి పాల‌న సాగించిన విష‌యం గుర్తు చేశారు. అయితే విశాఖ కేపిట‌ల్ పాల‌న ఎప్ప‌టి నుండి ప్రారంభం అవుతుందో ఆయ‌న స్ప‌ష్టంగా చెప్ప‌లేదు.

botsa-satyanarayana-Press Meet On ap 3 Capitals

Advertisement

విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ప‌నులు ప్రారంభం

అయితే విశాఖ కేపిట‌ల్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఏపీలో వైస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల అంశంను తెర‌పైకి తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. లెజిస్లేటివ్ రాజ‌ధాని అమ‌రావ‌తి , విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ కేపిటిల్‌గా, జ్యూడీషీయ‌ల్ రాజ‌ధానిగా క‌ర్నూల్ కొన‌సాగుతుంద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. రాజ‌ధానుల అంశం రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం స్ప‌ష్టం చేసింది. దీనిపై విప‌క్షాలు వ్య‌తిరేకించ‌డం జ‌రిగింది. రాజ‌ధానిని త‌ర‌లించోద్దు అని రైతు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం కూడా మ‌న‌కు తెలిసిందే.

ఇది కూడా చ‌ద‌వండి ==> ys jagan : ఆ టీడీపీ ముఖ్యనేతపై జగన్ ఫోకస్..! మంత్రికి బాధ్యతలు

ఇది కూడా చ‌ద‌వండి ==> YSRCP : అక్కడ వైసీపీకి నిఖార్సయిన నాయకుడు కావాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి ==> మ‌ళ్లీ రాఘురామ‌కు ఆ పార్టీ నుంచి న‌ర‌సాపురం టికెట్ ఖాయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మ‌న‌సు మార్చుకున్న‌ రఘురామ మ‌ళ్లీ ఆ పార్టీ వైపు…!

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి