K. Chandrashekar Rao : సొంత భూమిలో ఇల్లు కట్టుకునే వారికి సీఎం కేసీఆర్ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరికి వారు సొంత భూమిలో ఇల్లు కట్టుకునేందుకుగాను త్వరలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 1,000 లేదా 1,500 మందికి ఈ పథకం కింద అవకాశం ఇస్తామని వివరించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇచ్చామని, అయితే, కరోనా మహమ్మారి వల్ల పథకం ప్రారంభించడం ఆలస్యమైందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతితో పాటు అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ‘దళిత బంధు’ పథకం ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.