
strict measures taken in telangana govt in awake of covid third wave
K. Chandrashekar Rao : సొంత భూమిలో ఇల్లు కట్టుకునే వారికి సీఎం కేసీఆర్ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరికి వారు సొంత భూమిలో ఇల్లు కట్టుకునేందుకుగాను త్వరలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 1,000 లేదా 1,500 మందికి ఈ పథకం కింద అవకాశం ఇస్తామని వివరించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇచ్చామని, అయితే, కరోనా మహమ్మారి వల్ల పథకం ప్రారంభించడం ఆలస్యమైందని చెప్పారు.
kcr-telangana-dalit-bandhu
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతితో పాటు అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ‘దళిత బంధు’ పథకం ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.