Ys Jagan Super Confident Because Of 'Sankshemam'
Ys Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి, ఎస్.టి మరియు మైనార్టీలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బీసీ వారికి ఆర్థిక చేదోడు ను ఇచ్చేందుకు గాను ఒక పథకాన్ని తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ బీసీ లో ఉన్న పేదల కోసం చిరు వ్యాపారుల కోసం వడ్డీ లేని పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల వారు మరియు అధికారులు అన్ని బ్యాంకుల తో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం అందుతోంది.
రైతులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గా ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం తో ఈ బీసీ కి చెందిన పేదలు ప్రయోజనాలను వారు పొందుతారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నుండి వచ్చిన మరో అద్భుతమైన ఆలోచన అంటూ ఆ పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. ఈ బీసీ వారు అనేక ఆర్థిక పరమైన పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో వారికి సాయం కచ్చితంగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల నుండి ఈ బిసి వారు ఈ పది వేల రూపాయల లోను తీసుకోవచ్చు.
cm ys jagan to launch jagananna thodu scheme
ఆ లోను కు సంబంధించిన వడ్డి పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది. తీసుకున్న వారు కొన్నాళ్ల తర్వాత అప్పు అసలు చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంకి ఒసారి ఈ పథకం ద్వారా రుణా లను ప్రభుత్వం ద్వారా బ్యాంకులో రికవరీ చేసి మళ్ళీ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ పథకం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకం పేదలకు సంతోషాన్ని కలిగించడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ పథకం పై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
This website uses cookies.