Ys Jagan : జగనన్న కొత్త పథకం.. ఈబీసీ వారికి ఒక వరం

Advertisement
Published by
Advertisement

Ys Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి, ఎస్.టి మరియు మైనార్టీలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బీసీ వారికి ఆర్థిక చేదోడు ను ఇచ్చేందుకు గాను ఒక పథకాన్ని తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ బీసీ లో ఉన్న పేదల కోసం చిరు వ్యాపారుల కోసం వడ్డీ లేని పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల వారు మరియు అధికారులు అన్ని బ్యాంకుల తో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం అందుతోంది.

Advertisement

రైతులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గా ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం తో ఈ బీసీ కి చెందిన పేదలు ప్రయోజనాలను వారు పొందుతారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నుండి వచ్చిన మరో అద్భుతమైన ఆలోచన అంటూ ఆ పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. ఈ బీసీ వారు అనేక ఆర్థిక పరమైన పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో వారికి సాయం కచ్చితంగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల నుండి ఈ బిసి వారు ఈ పది వేల రూపాయల లోను తీసుకోవచ్చు.

Advertisement

cm ys jagan to launch jagananna thodu scheme

ఆ లోను కు సంబంధించిన వడ్డి పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది. తీసుకున్న వారు కొన్నాళ్ల తర్వాత అప్పు అసలు చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంకి ఒసారి ఈ పథకం ద్వారా రుణా లను ప్రభుత్వం ద్వారా బ్యాంకులో రికవరీ చేసి మళ్ళీ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ పథకం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకం పేదలకు సంతోషాన్ని కలిగించడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ పథకం పై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

Recent Posts

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…

1 hour ago

Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…

4 hours ago

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…

5 hours ago

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…

6 hours ago

Pineapple Juice : వేసవిలో ఒక్క గ్లాసు పైనాపిల్ రసం తాగితే మీ శరీరంలో జరిగే వింతలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…

7 hours ago

Potatoes : వేసవిలో పొటాటో తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…

8 hours ago

Tea With Biscuits : టీ టైమ్ లో బిస్కెట్లు తింటున్నారా అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…

9 hours ago

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

17 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

19 hours ago

Revanth Reddy : CM రేవంత్ విలువ తెలుసుకున్న తెలంగాణా మంత్రులు

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…

20 hours ago

Modi Decisions : మతమార్పిడి చేస్తున్న వాళ్లకి మోడీ చావు దెబ్బ .. తిరుగులేని చట్టం

Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…

21 hours ago

Visakhapatnam Murder Case : అప్పుడు డ్ర‌మ్ము.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌.. మీర‌ట్ ను మించిన వైజాగ్ స్టోరీ.. అస‌లేం జ‌రిగింది..!

Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…

22 hours ago