
#image_title
Drugs | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌస్లో ఆదివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దమంగళారం వద్ద ఉన్న చెర్రీ ఓక్స్ ఫార్మ్ హౌస్లో నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు రైడ్ నిర్వహించారు. ఇందులో విద్యార్థులే పాల్గొనడం పోలీసులను కూడా షాక్కు గురి చేసింది.
#image_title
50 మంది ఇంటర్ విద్యార్థులు
పార్టీలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 14 మంది బాలికలు కూడా ఉన్నారు. వారింతా ఇంటర్ చదువుతున్న మైనర్లు కావడం గమనార్హం. పోలీసులు వారందరినీ మెడికల్ టెస్ట్కు పంపించగా, ఇద్దరికి గంజాయి సేవించినట్లు రిపోర్ట్ వచ్చింది. డ్రగ్స్ పార్టీకి కేంద్ర బిందువైన వ్యక్తి కిషన్ అనే ఇంటర్ విద్యార్థి. అతను ఇన్స్టాగ్రామ్లో “ట్రాప్ హౌస్” పేరుతో పార్టీ ప్రచారం చేసి, ఒక్కో వ్యక్తి నుంచి రూ.1600 చొప్పున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా మైనర్లను ఆకర్షించి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.రాజేంద్రనగర్ SOT పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా తనిఖీ చేసి, 8 మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, డ్రగ్స్కు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఫార్మ్ హౌస్ యజమాని సహా మరొక నలుగురిపై కేసులు నమోదు చేశారు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.