
#image_title
Curd | పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవి తినే సమయం కూడా ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. చాలా మంది రోజును గ్లాసు పాలతో ప్రారంభించడం, ఉదయం పెరుగు తినడం వంటి అలవాట్లు కొనసాగిస్తున్నారు.
#image_title
ఈ తప్పులు చేయకండి..
కానీ ఇదే విషయంలో నిపుణులు ఓ కీలకమైన విషయాన్ని చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఏర్పడవచ్చని చెబుతున్నారు. పాల ఉత్పత్తుల్లో సహజ లాక్టిక్ ఆమ్లం అధికంగా ఉండటంతో, ఇది కడుపులో ఉన్న ఆమ్ల స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ఖాళీ కడుపుతో తీసుకున్నపుడు కొన్ని సందర్భాల్లో నెగటివ్ ప్రభావాలు చూపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల సూచన ప్రకారం, పాలు లేదా పెరుగు లాంటి పాల ఉత్పత్తులను మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం సమయంలో తినడం మంచిదని వారు సూచిస్తున్నారు. తినే ముందు కొంత అల్పాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు నివారించవచ్చని తెలియజేస్తున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.