Good News : ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50. 58 లక్షల మంది రైతులకు రూ. 1,036 కోట్ల రైతు భరోసా సాయం అందనుంది.
ప్రభుత్వం… రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా… ఏటా రూ. 13, 500ను భరోసా సాయం కింద రైతులకు అందిస్తోంది. తాజాగా అందిస్తున్న రూ. 1,036 కోట్లతో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు అందించిన మొత్తంలో వైఎస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 19,813 కోట్లుగా ఉండటం విశేషం. వైసీపీ ప్రభుత్వం పోయినసారి ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500ను విడతల వారీగా సాయం అందిస్తోంది.
ఇందులో మొదటి విడతగా ఖరీఫ్ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7, 500, రెండో విడతగా అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంటకు, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడో విడతగా జనవరిలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం ఈ నగదును నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.