Bank Employees : చాలామంది ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్ వారు గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జీతాల పెంపుకు అంగీకారం వచ్చింది. ఇక దానివల్ల దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం అందుతుంది.జీతాల పెంపును సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ బ్యాంక్ యూనియన్ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో బ్యాంకు ఉద్యోగులు సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ప్రస్తుతం 11వ వేతన ఒప్పంద 2022 నవంబర్ 1తో ముగిసింది. శాలరీల పెంపుపై ఏకాభిప్రాయానికి రావడానికి ఉద్యోగ సంఘాలు ఐబీఏ మధ్య అప్పటినుంచి చర్చలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం చర్చలు ఫలించాయి. కావున ఈ శాలరీ పెంపు 2024 నవంబర్ 1 నుంచి అమలవుతుంది. దీనివల్ల ప్రభుత్వం రంగా బ్యాంకులపై వేటరు 8.20 కోట్ల అదనపు భారం పడబోతుంది.
వారానికి ఐదు రోజులు పని పై నిర్ణయం:ప్రస్తుతం బ్యాంకులకు నెలలోని అన్ని ఆదివారాలు ప్లస్ రెండు నాలుగు శనివారాలు సెలవులు మొదటి మూడో శనివారం లో పని చేస్తున్నారు. ఈ ప్రకారంగా బ్యాంకు ఉద్యోగులకు నెలలు సెలవులు వస్తున్నాయి. దీనికి ఎనిమిది వీక్లీ ఆకులకు పెంచాలని బ్యాంకు యూనియన్లు ఎప్పటినుంచో కోరుతున్నారు.
నెలలోని అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా మార్చుకోవడానికి ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్కు ఒప్పుకున్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారానికి ఐదు రోజులు పని విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇక బ్యాంకు ఉద్యోగుల జీతాన్ని 17 శాతం పెంపు అని నిర్ణయం తీసుకునే ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేట్ చైర్మన్ ఏకే గోయల్ ప్రకటన ఇచ్చారు. తదుపరి సమీక్ష 2027 నవంబర్లో ఉంటుంది..
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.