telangana night curfeaw : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తో లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం పై రాష్ట్ర హై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆంక్షలు విధించాలంటూ కోర్టు సూచించినా కూడా పట్టించుకోక పోవడంతో హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న కోర్టు ప్రభుత్వం పై చాలా సీరియస్ అవ్వడంతో నేడు వెంటనే ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎలాంటి నిబంధనలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే కొనసాగబోతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
గత ఏడాది లాక్ డౌన్ సమయంలో అన్ని వర్గాల వారికి కూడా కఠినంగా నిబంధనలు అమలు చేశారు. కాని ఈసారి మాత్రం కర్ప్యూ నుండి మీడియా వారికి, డెలవరీ బాయ్స్ ఇంకా కొన్ని ముఖ్యమైన విభాలకు ఉపశమనం కలిగించారు. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవడంతో పాటు నైట్ షోలు పూర్తిగా రద్దు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు చెందిన అత్యవసర విభాగాలు తప్ప ఇతర విభాగాల్లో నైట్ కన్ఫ్యూను ( telangana night curfeaw ) కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
హైకోర్టు ఆదేశాల కారనంగానే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఈ జీవోను తీసుకు వచ్చింది. నేడు( telangana night curfeaw ) కర్ఫ్యూ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోకుంటే రేపు కోర్టు స్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందని నిన్నటి వాదనల సందర్బంగా జడ్జ్ పేర్కొన్నారు. అందుకే వెంటనే తెలంగాణలో ఆంక్షలను అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయమై ప్రభుత్వం భిన్న వాదన కలిగి ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఈ ఆంక్షల వల్ల తగ్గదు అనేది కొందరి వాదన. అందుకే ఆలస్యంగా ఆంక్షలు తీసుకు వస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.