Union Budget 2022 : బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. ఆత్మ నిర్భర భారత్ కు విశేష స్పందన వచ్చిందని చెప్పిన ఆమె చిన్న పరిశ్రమలకు ఇంకో రెండు లక్షల ఋణం ఇస్తామని ప్రకటించారు. ఇందు కోసం రెండు లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టుగా నిర్మలమ్మ చెప్పారు. మహిళలు వ్యాపారంలో వృద్ధి సాధించాడానికి కృషి చేస్తామని అన్నారు.
వచ్చే 25 ఏళ్ళను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని అన్నారు. రైల్వేలో సరుకుల రవాణాకు కొత్త ప్రాజెక్ట్ లు తీసుకొస్తున్నామని చెప్పారు. దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. పర్వతమాల ప్రాజెక్ట్ లో భాగంగా 8 వేల రోప్ వేలను అభివృద్ధి చేస్తామని అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తికి కేంద్రం అండగా నిలుస్తుందని తెలిపారు.
లక్ష పోస్ట్ ఆఫీసుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకొస్తున్నామని చెప్పారు. ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణం అయిందని అన్నారు నిర్మల. వంట నూనెల దిగుమతి పై ఆధారపడటం లేదని, మన దగ్గరే ఉత్పత్తి చేసుకునే విధంగా చర్యలు చేపదుతున్నామని నిర్మల చెప్పారు. జాతీయ రహదారులను 25 వేల కిలోమీటర్లు పెంచామన్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.