
supreme court hearing on amaravathi case
Amaravathi : మూడు రాజధానులు అనే అంశం ఇంకా ఏపీలో తెగడం లేదు. అధికార వికేంద్రీకరణ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఒక్క రాజధాని వద్దని.. మూడు రాజధానులు ముద్దని దాని కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ.. మూడు రాజధానులు అమలు కాకుండా కొందరు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. నానా గోల చేశారు. అధికార వికేంద్రీకరణ వద్దని.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని నిరసన కూడా చేశారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఏపీకి మూడు రాజధానులు ఖచ్చితంగా ఉండాలని.. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి మాత్రం కుంటుపడిపోయింది. అసలు అమరావతిని పట్టించుకునే నాథుడే ఇప్పుడు లేడు. అమరావతి ఒక్కటే రాజధాని అని పరితపించే వాళ్లు కూడా అమరావతిని అస్సలు పట్టించుకోవడం లేదు.
అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సీఆర్డీఏను ఏర్పాటు చేసింది. క్యాపిటర్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ అది. ప్రస్తుతం అథారిటీకి నిధులు కూడా లేకపోవడంతో సీఆర్డీఏ స్థలాలను వేలం వేసేందుకు పూనుకుంది. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి, సొంతంగా నిధులు సమీకరించుకోవడానికి సీఆర్డీఏ స్థలాలను వేలానికి వేస్తే వేలంలో పాల్గొన్నది ఒక్కరు మాత్రమే. వేలం కోసం సీఆర్డీఏ దాదాపు రూ.50 లక్షలు ఖర్చు పెట్టింది. కానీ.. పబ్లిసిటీ ఖర్చులు కూడా ఇప్పుడు మిగల్లేదు.
no one is interested on amaravathi in ap
56.2 ఎకరాలను వేలంలో ఉంచితే కేవలం సీఆర్డీఏ నిర్దేశించిన దానికన్నా ఒక్క కేవలం వంద రూపాయలు ఎక్కువ పెట్టి వేలంలోకి ఆ ఒక్కరు దిగారు. అంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కంపెనీలు కూడా అమరావతి వైపు చూడటం లేదు. ప్రస్తుతం అందరి చూపు ఆ మూడు రాజధానుల వైపే ఉంది. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని చాలామంది సమర్థిస్తున్నందువల్లే అమరావతిని పట్టించుకోవడం లేదా? అనే దానిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
This website uses cookies.