
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాబోయేవి అన్నీ పండుగలే కావడంతో నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా రానుంది. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ పూట డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఒడిశా ప్రభుత్వం డీఏను పెంచింది. డీఏను 3 శాతం పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచే ప్రతిపాదనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, డీఏలో 3 శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డీఏ 31 శాతంగా ఉంది. 3 శాతాన్ని పెంచితే 34 శాతానికి డీఏ పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు.. జనవరి 1, 2022 నుంచి వర్తించనుంది. ఇప్పటి వరకు ఉన్న 31 శాతాన్ని 34 శాతానికి పెంచనున్నారు.
odisha govt to increase da for state govt employees
జనవరి 1 నుంచి డీఏ పెరగనున్న నేపథ్యంలో 8 నెలల బకాయిలతో పాటు పెరిగిన డీఏ కలిపి వచ్చే నెల జీతంలో ఒడిశా రాష్ట్ర ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నాయి. దీని వల్ల ఒడిశాలో పనిచేసే 4 లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతంగా ఉంది. అంటే.. ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల పెరిగిన డీఏ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానంగా ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏను కేంద్రం త్వరలోనే పెంచనుంది. డీఏ పెంపును ఈ నెలాఖరులోగా పెంచే అవకాశం ఉంది.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.