nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాబోయేవి అన్నీ పండుగలే కావడంతో నవరాత్రులు, దసరా, దీపావళి సందర్భంగా డబుల్ ధమాకా రానుంది. ఒడిశా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ పూట డీఏను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఒడిశా ప్రభుత్వం డీఏను పెంచింది. డీఏను 3 శాతం పెంచుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచే ప్రతిపాదనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, డీఏలో 3 శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డీఏ 31 శాతంగా ఉంది. 3 శాతాన్ని పెంచితే 34 శాతానికి డీఏ పెరగనుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపు.. జనవరి 1, 2022 నుంచి వర్తించనుంది. ఇప్పటి వరకు ఉన్న 31 శాతాన్ని 34 శాతానికి పెంచనున్నారు.
odisha govt to increase da for state govt employees
జనవరి 1 నుంచి డీఏ పెరగనున్న నేపథ్యంలో 8 నెలల బకాయిలతో పాటు పెరిగిన డీఏ కలిపి వచ్చే నెల జీతంలో ఒడిశా రాష్ట్ర ఉద్యోగుల ఖాతాల్లో పడనున్నాయి. దీని వల్ల ఒడిశాలో పనిచేసే 4 లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 34 శాతంగా ఉంది. అంటే.. ఒడిశా ప్రభుత్వ ఉద్యోగుల పెరిగిన డీఏ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానంగా ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏను కేంద్రం త్వరలోనే పెంచనుంది. డీఏ పెంపును ఈ నెలాఖరులోగా పెంచే అవకాశం ఉంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.