Categories: News

Post Office : పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీమ్ ఇదే రూ.10,000 పెట్టుబడి పెడితే, రూ.16.26 లక్షల ఆదాయం వస్తుంది!!

Advertisement
Advertisement

Post Office : చాలామందికి డబ్బులు ఎక్కడ దాచి పెట్టాలో అర్థం కాదు. ఎక్కడ దాచిపెడితే సేఫ్ గా ఉంటుందని ఆలోచిస్తుంటారు. అలాగే ఎక్కువ ఆదాయం అందించే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి మంచి ఆదాయాన్ని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా పోస్టాఫీస్ లోని పథకాలు చాలా బెస్ట్. భారతదేశంలో వేతనాలు పొందే మధ్యతరగతి వాళ్ళకి ఈ పోస్టాఫీస్ స్కీమ్స్ చాలా మంచివి. మధ్య తరగతి వారు ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఎఫ్ డి (ఫిక్స్ డ్ డిపాజిట్ లు) ఆర్ డీ (రికరింగ్ డిపాజిట్లు) వంటి పోస్టల్ స్కీమ్స్ మంచి రాబడిని అందిస్తున్నాయి. పోస్టాఫీస్ ఆర్ డీ స్కీమ్ అనేది పెట్టుబడిదారులకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ ఆప్షన్. ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎకౌంటును ఎవరైనా పెద్దలు లేదా పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు.

Advertisement

రికరింగ్ డిపాజిట్ పథకంలో కనీసం నెలవారి డిపాజిట్ రూ.100 చెల్లించాలి. ప్రతినెల రూ.100 గణాంకాల్లో మినిమం అమౌంట్ చెల్లించవచ్చు. పోస్టాఫీస్ ఆర్ డీ సంవత్సరానికి 5.8% వడ్డీ రేటును అందిస్తుంది. జులై 2022 మంచి రేటు అమలులోకి వస్తుంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి కలిపి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో తన చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను నిర్ణయిస్తుంది. ఈ పోస్టాఫీస్ ఆర్ డీ ఎకౌంటు తెరిచిన తారీకు నుంచి ఐదు సంవత్సరాలు లేదా 60 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది. డిపాజిటర్ మూడు సంవత్సరాల తర్వాత పోస్టాఫీస్ లో ఆర్ డి ఎకౌంటును మూసి వేయవచ్చు. ఎకౌంట్ తెరిచిన తారీకు నుంచి ఒక సంవత్సరం తర్వాత 50% వరకు రుణాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ కి ఒకరోజు ముందు కూడా అకౌంట్ గడువు ముందే మూసివేస్తే పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయి .ఒక పోస్ట్ ఆఫీస్ ఆర్ డి ఎకౌంటు మెచ్యూరిటీ తారీకు నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ లేకుండా కూడా ఉంచుకోవచ్చు.

Advertisement

Post Office scheme you pay Rs.10,000 get Rs.16.26 lakhs

ఈ పథకం ద్వారా వినియోగదారులకు డబ్బు, కాలక్రమేణ సంపాదించే వడ్డీ రెండు సురక్షితంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని అందిస్తూనే పొటెన్షియల్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. ఎవరైనా చిన్న మొత్తంలో డబ్బులు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. అలాంటివారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం బెస్ట్ ఆప్షన్. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎకౌంట్ తెరిచిన ఒక సంవత్సరం తర్వాత దరఖాస్తుదారులు తమ డిపాజిట్ బ్యాలెన్స్ లో 50% వరకు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 5.8% వడ్డీ రేటు తో ప్రతి నెల రూ.100 పెట్టుబడి పెడితే పదేళ్లలో ఆ మొత్తం దాదాపు 16 లక్షల రాబడిగా వస్తుంది. 10 సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ 12 లక్షలవుతుంది. దాదాపు 4.6 లక్షల రాబడి ఉంటుంది. దీనిపై ప్రతి త్రైమాసికంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గణిస్తారు.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

11 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.