Railway Notification : రైల్వే భారీ నోటిఫికేషన్ .. క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు.. జీతం 35 వేలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway Notification : రైల్వే భారీ నోటిఫికేషన్ .. క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు.. జీతం 35 వేలు..!

Railway Notification : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్యూన్, క్లర్క్ తో పాటు మరిన్ని విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు కేవలం టెన్త్, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఉన్న […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Notification : రైల్వే భారీ నోటిఫికేషన్ .. క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు.. జీతం 35 వేలు..!

Railway Notification : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్యూన్, క్లర్క్ తో పాటు మరిన్ని విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు కేవలం టెన్త్, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ప్యూన్ క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఫీజు కట్టవలసి ఉంటుంది. అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. ఇక ఈ జాబ్ లో చేరగానే 35000 జీతం ఇస్తారు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ జాబ్ కి ఎంపిక చేస్తారు..ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయాలి.

ఈ జాబ్స్ కి రాతపూర్వకంగానే ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జాబ్ కి ఎంపిక చేస్తారు. జాబ్ లో చేరగానే 35 వేల జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో టెన్త్ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఫీజు కట్టవలసి ఉంటుంది. అప్లై చేసుకునే వారి వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు లభిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది