Redmi Note 15 Pro Plus | షావోమీ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్.. చైనా లాంచ్ పూర్తి, భారత్లో త్వరలోనే విడుదలకు రంగం సిద్ధం!
Redmi Note 15 Pro Plus | షావోమీ లేటెస్ట్ ప్రీమియం మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ Redmi Note 15 Pro Plus ఈ నెల ఆగస్ట్ 21న చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో దీని విడుదలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకుల ప్రకారం, ఈ ఫోన్ 2025 నాలుగో త్రైమాసికంలో (Q4) భారత వినియోగదారుల కోసం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ఆధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు.

#image_title
ప్రధాన ఫీచర్లు:
ప్రాసెసర్ & స్టోరేజ్
Qualcomm Snapdragon 7s Gen 4 చిప్సెట్
Octa-core CPU, క్లాక్ స్పీడ్: 2.7GHz
12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్
హై ఎండ్స్ యాప్స్, గేమింగ్కు అనుకూలంగా పర్ఫార్మెన్స్
-డిస్ప్లే & డిజైన్
6.83-అంగుళాల AMOLED డిస్ప్లే
1220×2772 పిక్సెల్ రిజల్యూషన్, 443ppi డెన్సిటీ
120Hz Refresh Rate, HDR10+, Dolby Vision Support
Xiaomi Dragon Crystal Glass ప్రొటెక్షన్
స్లిమ్ పంచ్హోల్ డిజైన్తో స్టైలిష్ లుక్
– బ్యాటరీ & ఛార్జింగ్
7000mAh భారీ బ్యాటరీ
90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
22.5W రివర్స్ ఛార్జింగ్
– కెమెరా సెటప్
ట్రిపుల్ రియర్ కెమెరాలు:
50MP ప్రైమరీ సెన్సార్
50MP అల్ట్రా వైడ్
8MP టెలిఫోటో / మాక్రో లెన్స్
అన్ని లెన్స్లలో OIS (Optical Image Stabilization)
లో లైట్, వీడియో స్టెబిలిటీకి బెస్ట్
భారత మార్కెట్లో ఈ ఫోన్ను రూ.32,990 ధరకు లాంచ్ చేయనున్నట్లు సమాచారం.ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ పోటీగా మారనుంది. ప్రారంభ విక్రయాల్లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ డీల్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు వచ్చే అవకాశముంది.