#image_title
Reels | మీరు కూడా రోజూ గంటల తరబడి ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారా? అయితే మీ కళ్ల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో ఉందని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.ఈ అధ్యయనాన్ని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించగా, ‘జర్నల్ ఆఫ్ ఐ మూవ్మెంట్ రీసెర్చ్’ అనే జర్నల్లో ఇది ప్రచురితమైంది.
#image_title
జర జాగ్రత్త..
పుస్తకాలు చదవడం లేదా సాధారణ వీడియోలతో పోలిస్తే, రీల్స్ చూస్తే కంటి పాపలో ఎక్కువ మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు తెలిపారు. రీల్స్లో దృశ్యాలు వేగంగా మారడం, స్క్రీన్ వెలుతురులో తరచూ మార్పులు రావడం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు
రీల్స్ ఎక్కువగా చూడడం వలన రెప్పలపాటు తగ్గిపోవడం, కంటి పొడిబారుట, అలసట, వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గంటపాటు స్మార్ట్ఫోన్ వాడిన తర్వాత వారి కళ్లల్లో, మెడ, చేతుల్లో, నిద్రలేమిలో వచ్చిన మార్పులను ప్రత్యేక పరికరాలతో పరీక్షించారు.అందులో 60% మంది కంటి అలసట, మెడ నొప్పి, చేతుల నొప్పులతో బాధపడ్డారు. 83% మంది నిద్రలేమి, మానసిక ఆందోళన, శారీరక అలసటను వెల్లడించారు . ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.